నారాయణపేట జిల్లా మరికల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతిచెందాడు. దేవరకద్ర మండలం నార్లోనికుంటకు చెందిన వడ్డే శివ (34) బైక్పై మరికల్కు వస్తున్నారు. ఈ క్రమంలో మరికల్లోని తీలేరు స్టేజి వద్ద నా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి అవమానించారు.
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో తన నివాసంలో నియోజకవర్గంలోని క�
దేవరకద్ర మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించారు. అందుకుగాను బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ విద్యార్థు
Mahabubnagar | మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల వేగానికి ఏకంగా ఇనుప డబ్బానే గాలికి కొట్టుకొచ్చి ఓ మహిళపై పడడంతో అక్కడికక్కడ�
Bhuthpur | దేవరకద్ర నియోజకవర్గం పరిధిలో అన్ని మండల కేంద్రంలో పాటు మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ప్రారంభించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపు�
కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపు మాటలతో గద్దెను ఎక్కారని, అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలోని పెద్�
: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవా రం దేవరకద్రలో బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాలరాజ�
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) పరామర్శించారు. వెంకటేశ్వర్ రెడ్డి సోదరడు ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
పేదల బతుకుల్లో వెలుగులు నింపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 69 మందికి కల్యాణలక్ష్మి, షాదీమ�
కురుమూర్తి గిరులు ఆదివారం గోవిందనామంతో మారుమోగాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఊరేగింపు నేత్రానందంగా సాగింది. ఆదివారం ఉదయం పల్లమర్రిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చ