అర్హులైన డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 252ను రద్దుచేసి గతంలో మాదిరిగానే జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్ర�
‘అక్రెడిటేషన్ల జారీలో డెస్క్ జర్నలిస్టులపై వివక్ష చూపొద్దు.. 252 జీవోలో ప్రభుత్వం సరవరణలు చేసి న్యాయం చేయాలి..’ అని డెస్క్ జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు నినదించారు.
కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్ 252ను సవరించి డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డెస్క్జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కరీ�
జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులకు గొడ్డలిపెట్టులా మారిన 252 జీవో ను రద్దు చేస్తూ పాత జీవో ప్రకారమే అక్రిడిటేషన్ కార్డు లు ఇవ్వాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో �
డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందనీ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతిబసు, మస్తాన్ ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టుల అక్రిడి�
అక్రిడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతోందని, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య పెంచి అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఆధ్వర�
మీడియా డెస్లలో పనిచేస్తున్న ప్రతి సబ్ ఎడిటర్కు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట, హైదరాబాద్ ఐఅండ్పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట �
Accreditation Cards | జర్నలిస్టులు సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రెండు గ్లాసుల విధానం తరహాలో రెండుకార్డుల విధానం ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో-252 ఉత్తర్వులను సవరించింది.
TUWJ | డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్ కార్డులే జారీ చేస్తామని ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీవో నెంబర్ 103 పై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం హర్షం వ్యక్తం చేసింది.
Accreditation cards | అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ జర్నలిస్టులు గడిచిన వారం రోజులుగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జ�
డెస్క్ జర్నలిస్టులపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, జీవో 252 రద్దు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. బుధవారం చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వివిధ పత్రికలు, చానళ్