ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీ చేయని రైస్మిల్లులపై పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక అధికారులతో కలిసి శుక్ర, శనివారాల్లో దా�
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సరఫరా అవుతున్న బియ్యంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దువ్వ, ధూళితోపాటు 60 శాతం రంగు మారిన బియ్యం ఉంటున్నాయి. దీంతో నిత్యం డీలర్లు, లబ్ధిదారుల మధ్య వాగ్వాదాలు చోటు చ�
Telangana | ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల సంస్థ నిర్లక్ష్యం... రైతులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా
పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐదు వేల మెట్రిక్ టన్నుల గోదాం లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఇందులో పౌరసరఫరాల శాఖ గన్నీ బ్యాగులను పెద్ద ఎత్తున నిల్వ ఉంచింది. దాదాపు రూ.10 కోట్ల మేర ఆ�
జిల్లాలో ఈ యాసంగిలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలె
ప్రభుత్వ నిబంధనల మేరకే వరిధాన్యం కొనుగోళ్లు చేపడుతారని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వాజిద్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్ల�
‘బియ్యం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్యుల కోసం భారత్ రైస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. 29కే కిలో సన్నబియ్యం. ఎవరికి కావాలనా మీ సమీపంలోని కేంద్రీయ భండార్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్�
బియ్యం ఒకటే రకం.. బ్రాండ్లు మాత్రం వేర్వేరు.. బ్రాండెడ్ రైస్ పేరుతో వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్న వ్యాపార సంస్థ గుట్టును పౌర సరఫరాల అధికారులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు..
బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. ఈ అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇటీవల సర
మిల్లర్ల అక్రమ దందా ఇష్టారాజ్యంగా సాగుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్న�
ధాన్యం కొనుగోలుకు ఆధార్ లింకు చేసి, రైతుల బయోమెట్రిక్ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేర కు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ఇక పోషకాల గని కానున్నది. సహజంగానే రైస్ మిల్లుల్లో పాలిషింగ్ కారణంగా పోషకాలు లోపిస్తుండడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు
గత యాసంగికి సంబంధించిన బియ్యం (సీఎంఆర్) సేకరణ గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది.