బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల నివాసాన్ని బంగ్లాదేశ్ అధికారులు కూలగొడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మంగళవారం తెలిపారు.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో కొద్ది రోజులుగా సామాన్యుల ఇళ్లు కూల్చడం, ఆస్తులకు నష్టం కలిగించడమే అభివృద్ధి అందామా..? అని ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ ప్రశ్నించారు. స్థానిక మార్కండేయ కాలనీలో శన�
Kapra | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండల పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. సర్వే నంబర్ 199/1లో ఆదర్శనగర్ పక్కన ఖాళీ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన గదులు, ఇతర నిర్�
హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలోని నల్లచెరువులో ఆక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున
Shimla mosque row | హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో అక్రమంగా మసీదు నిర్మించారంటూ నిరసనలు వెల్లువెత్తడంపై ముస్లిం కమిటీ స్పందించింది. మసీదు అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చివేస్తామని పేర్కొంది. సిమ్లా మున్సిపల్ క�
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కానసాగుతున్నది. హైదరాబాద్లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్నగర్ మున్సిపల్ అధి
రాజకీయ కక్ష, ఈర్షాద్వేశాలతోనే జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుట్ర పన్నారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భ�
పార్కు కోసం నిర్ధేశించిన స్థలంలో వాణి జ్య సముదాయం నిర్మాణం చేయడంపై హైకో ర్టు ఉక్కుపాదం మోపుతూ సంచలన తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా అధికారులు కూల్చివేత చర్యలు పూర్తి చేయాలని ఆదేశించింది. సదరు వాణిజ్య సముదా�
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు ఏ
యుద్ధమంటే రక్తంతో కూడుకున్న రాజకీయం-కానీ రాజకీయాలంటే రక్తం చిమ్మని యుద్ధం’ అంటాడు ఓ రాజకీయ మేధావి. ‘పువ్వు పుట్టగానే పరిమళించు’ అన్నట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందే ప్రక్రియలోనే బీ�
దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ కంకణం కట్టుకొన్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి బీజేపీ బొక్క బొర్లా పడిన వైనం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. గతంలో పసిగుడ్డు తెలంగాణ సర్కారును కూలదోసేందుకు చంద్రబాబు చేసిన కుట్రతో రాష్ట�