ఇటీవల ఏదో కారణంతో భర్తలను హతమారుస్తూ కొందరు మహిళలు వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో కరెంట్ షాకిచ్చి భర్తను భార్య చంపిన ఉదంతం మరువక ముందే ఇప్పుడు మరో దారుణం వెలుగుచూసింది.
Husband murder | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఇటీవల సుష్మిత (Sushmita) అనే మహిళ తన బావ రాహుల్ (Rahul) తో వివాహేతర బంధం పెట్టుకుని భర్త కరన్దేవ్ (36) ను హత్యచేసింది. ప్రియుడు రాహుల్ నుంచి ఇన్స్టా చాటింగ్లో సలహాలు తీసుకుంటూ భర్త �
Dating App: డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్కు పిలిచిన ఆమె ఫ్రెండ్, మరో వ్యక్తి సాయంతో గ్యాంగ్ రేప్ చేశాడు. వీడియో తీసి వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ ఘటన జూన�
Youth Murder | పార్క్లో ఆలయం నిర్మించిన రేణు దేవిపై హతుడు కమల్ కుమార్ ఎంసీడీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించారు. తొలుత దర్యాప్తునకు ఆ మహిళ సహకరి
Delivery Man harassment| ఆ మహిళ వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. డెలివరీ వ్యక్తి లైంగిక వేధింపులు, నిర్లక్ష్యంగా అతడ్ని నియామించడం, తప్పుడు ప్రకటనలు, డెలివరీ సమయాన్ని తప్పుగా సూచించడం, వినియోగదారుల భద్రతను పట్టించ�
ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో.. అంజలి మద్యం సేవించి ఉందని, ఆమె స్పృహలో లేదని ప్రమాద సమయంలో మృతురాలితోపాటు ఉన్న ఆమె స్నేహితురాలు న
కుటుంబానికి వ్యతిరేకంగా మరో కులం వ్యక్తిని కుమార్తె పెళ్లి చేసుకోవడం, రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి వస్తున్న ఆమె తీరు నచ్చకపోవడంపై ఆగ్రహం చెందినట్లు తండ్రి తెలిపాడు.
న్యూఢిల్లీ: నిర్మానుష్య ప్రాంతలో నడుస్తూ వెళ్తున్న మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ను ఒక దొంగ లాక్కున్నాడు. అయితే ఆ వ్యక్తిని ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. ఫైట్ చేసి మొబైల్ ఫోన్ తిరిగి పొందింది. ఆమె తెగువ చూసిన
న్యూఢిల్లీ: మంత్రి కుమారుడిపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన మహిళపై ఇద్దరు వ్యక్తులు ఇంక్తో దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రాజస్థాన్ మంత్రి మహేశ్ జోషి కుమారుడు రోహిత్ జోషి తనపై పలుమార్లు
జైపూర్: ఉద్యోగం పేరుతో మహిళను రప్పించిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ చేతులు, కాళ్లు కట్టేసి హోటల్ మిద్దె నుంచి తోసేశారు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది.
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం గురించి తెలిసిన భార్యను భర్త హత్య చేయించాడు. కిరాయి హంతకులు ఆమెను కత్తితో 16 సార్లు పొడిచి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలోని మాళవియా నగర్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. నవీన్ గు
న్యూఢిల్లీ: ఒక మహిళ, క్యాబ్ డ్రైవర్ చెంప చెళ్లుమనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అయితే రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండటంతో వారి వాహనానికి ఒక క్యా
న్యూఢిల్లీ: ఒక మహిళను హత్య చేసిన ముగ్గురు పొరుగింటి వ్యక్తులు అరెస్టయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ద్వారకా ప్రాంతం బిందాపూర్లోని ఓం విహార్లో నివాసం ఉండే 22 ఏండ్ల డాలీ గబ్బర్, ఈవెంట్ మేనేజ్�