న్యూఢిల్లీ: ఇద్దరు న్యాయవాదులకు ఇవాళ సుప్రీంకోర్టు 8 లక్షల జరిమానా విధించింది. ట్రాఫిక్ ఆంక్షలు, వాయు కాలుష్యంపై అనుచిత పిటిషన్ వేసిన ఘటనలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆ బె
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన ఒక నిర్మాణ సంస్థకు ప్రభుత్వం కోటి జరిమానా విధించింది. నిర్మాణ పనులు జరుగుతున్న స్థలం మూసివేతకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవ�
హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో వాయు కాలుష్యానికి గల కారణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులతో కూడిన నివేదికను జైరాం రమేశ్ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పా
గాలి నాణ్యత కమిషన్ మార్గదర్శకాల అమలు తీరుపై నివేదిక ఇవ్వండి ఢిల్లీ, ఎన్సీఆర్ రాష్ర్టాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, నవంబర్ 29: ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధి(ఎన్సీఆర్)లోకి వచ్చే రాష్ర్టాల్లో కాలుష్య నివ
న్యూఢిల్లీ: పంట వ్యర్ధాలను కాల్చకుండా రైతులను ప్రభుత్వమే నియంత్రించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీలో కాలుష్యం అంశంపై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ర�
Delhi-NCR Pollution | ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఢిల్లీతో పాటు హర్యానాలోని పలు జిల్లాల్లో పాఠశాలలు మూతపడగా.. నిర్మాణాలు ని
చండీగఢ్: హర్యానా కూడా ఢిల్లీ బాట పట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం స్థాయిలు పెరుగుతుండటంతో నేషనల్ క్యాపిటర్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఈ నెల 17 వరకు అన్ని స్కూళ్లను మూస�
Schools to be shut, govt offices to work from home: CM Arvind Kejriwal | దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరగా.. వాతావరణ పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం
దేశ రాజధానిలో వాతావరణం చాలా దారుణంగా ఉంది. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. గాలి నాణ్యత సూచీ ( ఏక్యూఐ ) భారీగా పెరిగిపోయింది. నగరమంతా స్మోగ్తో కమ్మేసింది. మరోవైపు యమునా నది
Delhi air pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. స్థానిక పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా అక్కడ ప్రతి శీతాకాలంలో