వాయు కాలుష్యం( Air pollution ) ఉసురు తీస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని 40 శాతం మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం బారిన ఎక్కువగా పడుతున్నట్లు అమెరికా రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు వాడితే రూ.10 వేల జరిమానా వ�
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కాలుష్యం కూడా పెరిగిపోతున్నది. వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థాలను నదుల్లోకి వదులుతుండటంతో నీరంతా కలుషితమైపోతున్నది. ఈ విష రసాయనాల కారణంగా యమునా నదిలో విషపు ను�