LPG Cylinder Explodes | ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మంటలు ఆర్పుతుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది, పోలీసులతో సహా 13 మందికి కాలిన గాయాలయ్యా�
Lashkar-e-Taiba : విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి, మన దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది మంది ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు.
Youth Congress : ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారు. సదస్సు జరుగుతున్న వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి ఆందోళన చేశారు.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం అసలు ముద్రణకే వెళ్లలేదని ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రచించిన అముద్రిత పుస్తకం సోషల్ మీడియాలో పంపిణీ కావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోమవారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది.
Ex-Army Chief's Unpublished Book | మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ప్రచురణ కాని పుస్తకం ప్రచారంలోకి రావడంపై ఢిల్లీ పోలీసులు దృష్టిసారించారు. రాజకీయ వివాదాన్ని రాజేసిన ఈ పుస్తకం ప్రచారంపై కేసు నమోదు చేశారు.
Delhi Police : ఢిల్లీలో ఇటీవల అమ్మాయిలు ఎక్కువగా తప్పిపోతున్నారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పరిధిలోని యూజర్ల వాట్సాప్, సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Woman Commando Murdered | గర్భిణీ అయిన మహిళా కమాండోను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. డంబెల్తో తలపై పలుమార్లు కొట్టి చంపాడు. ఆ మహిళా కమాండో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఎన్సీఆర్ పరిధిలో రోడ్డుపై రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనదారులపై తొలిసారిగా ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో ఢిల్లీ దేశంలోనే �
Delhi | న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ అఘాత్ పేరిట శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించి 150 మందిని అరెస్టు చేశారు.
కేవలం రూ.50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ అగ్రనేతలు కొట్టేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ఈవో
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఆరోపించింది. ఈ మ�
దేశ రాజధానిలో వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ)కి వ్యతిరేకంగా కర్తవ్య పథ్లో నిరసన తెలియచేసిన ఆందోళనకారుల వీడియోలను స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఆందోళనలో మావోయిస్టు నాయకుడు మడావి హిడ్మాకు మద్దతుగా కనిపి�