Malviya Nagar : ఢిల్లీలోని ఒక హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల ప్రాథమిక నిర్ధరణ ప్రకారం ఈ ఘటనకు హోటల్ చెఫ్ నిర్లక్ష్యమే కార
Dawood Ibrahim : దేశంలోని కొందరు యువతను రిక్రూట్ చేసుకుంటున్న దావూద్ గ్యాంగ్ గుట్టు బయటపడింది. ఢిల్లీ స్పెషల్ పోలీసులు, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కీలక విషయాలు
Delhi Police : ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన, అలాగే ముంబై అండర్వరల్డ్తో సంబంధాలు కలిగిన 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Arrest | అతడు 31 ఏళ్ల క్రితం ఒక వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాప్ చేసి హతమార్చాడు. కేసు విచారణలో దోషిగా తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ దొరకింది. బెయిల్ గడువు మునిగిసి�
New Delhi : ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ, పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రవాద కార్యకలాపాలకు సిద్ధమవుతు�
Bomb Threats: దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసులు, కోర్టులకు వేల సంఖ్యలో నకిలీ బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. సుమారు 1100 సార్లు బాంబు బెదిరింపులకు పాల్పడిన శ్రీనివాస్ లూయిస్ అనే వ్యక్తిని మైసూరు�
UNI Office : శుక్రవారం రాత్రి యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా వార్తా ఏజెన్సీ ఆఫీసును ఢిల్లీలో సీజ్ చేశారు. పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ ఆఫీసుపై దాడి చేశాయి. సుమారు 50 మంది జర్నలిస్టులను ఆ ఆఫీస
LPG Cylinder Explodes | ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మంటలు ఆర్పుతుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది, పోలీసులతో సహా 13 మందికి కాలిన గాయాలయ్యా�
Lashkar-e-Taiba : విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి, మన దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది మంది ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు.
Youth Congress : ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారు. సదస్సు జరుగుతున్న వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి ఆందోళన చేశారు.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం అసలు ముద్రణకే వెళ్లలేదని ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రచించిన అముద్రిత పుస్తకం సోషల్ మీడియాలో పంపిణీ కావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోమవారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది.
Ex-Army Chief's Unpublished Book | మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ప్రచురణ కాని పుస్తకం ప్రచారంలోకి రావడంపై ఢిల్లీ పోలీసులు దృష్టిసారించారు. రాజకీయ వివాదాన్ని రాజేసిన ఈ పుస్తకం ప్రచారంపై కేసు నమోదు చేశారు.
Delhi Police : ఢిల్లీలో ఇటీవల అమ్మాయిలు ఎక్కువగా తప్పిపోతున్నారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పరిధిలోని యూజర్ల వాట్సాప్, సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.