New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో పీజీ భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఎయిమ్స్ ట్రామా కేర్ (AIIMS Trauma Care) సెంటర్లో చికిత్స అందిస్తున్నారు.
Swatantra Bharadwaj: సీజేపీ మద్దతుదారుడిపై అటాక్ చేసిన భరద్వాజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిషూ ఆజాద్ అనే విద్యార్థి తండ్రిని భరద్వాజ్ కొట్టాడు. ఈ నేపథ్యంలో అతనిపై ఫిర్యాదు నమోదు చేశారు. సీజేపీకి హ�
FIR on Pellet Gun Case : తొలుత 'కుదరదు' అని చెప్పిన పోలీసులు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బాధితుడితో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో మరో దారిలేక.. ఎఫ్ఐఆర్కు సరేనన్నారు.
CNG pump : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక సీఎన్జీ పంపులో పేలుడు కారణంగా ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని టిక్రి కలాన్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 3.37 గంటలకు జరిగింది.
Delhi Police : జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ చట్టవ్యతిరేకం అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మార్చ్కు అనుమతి లేదని, అలాగే, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందువల్లే బలప్రయోగం చేయాల్సి వచ్
పాకిస్థాన్ ఏజెంట్స్ భారత వైమానికదళానికి చెందిన ఐఏఎఫ్ అధికారి (వింగ్ కమాండర్)కు వలపు వల వేశారు. సోషల్మీడియా చాటింగ్తో పరిచయమైన ఓ మహిళ వల పన్ని.. అతడి నుంచి కీలకమైన రక్షణ సమాచారాన్ని రాబట్టినట్టు ఢి�
Delhi Police | నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో భాగంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక (Minor Girl) పై కేసును కొనసాగించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఘటనకు సంబంధించి
నేర చరిత్ర కలిగినవారు తప్ప..మిగిలినవారిపై చట్టపరమైన చర్యలుండవన్న ఢిల్లీ ప్రభుత్వం..అప్పుడే మాట తప్పింది! పేపర్ లీక్ నిరసనల్లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 25 ఏండ్ల యువతిపై ఢిల్లీ పోలీసులు క�
Delhi Police : ఢిల్లీ నిరసనకు చెందిన పోస్టులు, వీడియోలను డిలీట్ చేయాలని ఎక్స్ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. రాజ్యాంగం ప్రకారం ఉన్నత పదవుల్లో ఉన్న వారిని టార్గెట్ చేసిన వీడియోలను డిలీట్ చేయాలని ఎక్
Jantar Mantar : సీజేపీ, విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులు, సీజేపీ నేత�
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సంసద్ చలో ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సుమారు 130 మంది పోలీసులు, 65 మంది విద్యార్థులు గాయపడ్డారు. సుమారు 15 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు ఢిల్
Pellet Guns: సీజేపీ కార్యకర్త ఛాతిపై పెల్లెట్స్ గాయాలు కనిపించాయి. దీంతో నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు తాము పెల్లెట్ గన్స్ వాడమని చెప్పేశారు. ఇక ర్యా�