KTR | హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై తప్పుడు విషయాలతో కేంద్రానికి, సీబీ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివ�
ఢిల్లీ మద్యం కుంభకోణం ఓ బూటకమని ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మంత్రి ఆతిషి అన్నారు. ఈడీ, సీబీఐ చార్జిషీట్లోని స్క్రిప్ట్ పీఎంవో నుంచే రాస్తున్నారని, ఆ స్క్రిప్ట్కు ఆధారాలు సేకరించాలంటూ అధికారులపై ఒత్తిడి తీస
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచార�
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఈడీని ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే సీబీఐ దాడులు చేయిస్తారు. ఇదే ఇపుడు ఈ దేశంలో నెలకొన్న దుస్థితి. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ ప�
Manish Sisodia | అవినీతి కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మార్చి 20 వరకు పొడిగించింది.
CM KCR | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ - అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మరల్చ�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ సీబీఐ అధికారులకే నచ్చలేదని, చాలా మంది సీబీఐ అధికారులు మనీశ్ అరెస్టుపై వ్యతిరేక భావనతో ఉన్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ ట్వ
MLC Kavitha | కాంగ్రెస్ నాయకుడు మానిక్కం ఠాగూర్కు కూడా ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. అనవసర ఆరోపణలు చేస్తున్న ఠాగూర్పై కవిత ధ్వజమెత్తారు. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమని,
విపక్షాలను వేధించేందుకు ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను పావులుగా వాడుకొంటున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్�
MLC Kavitha | ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు
Durgesh Pathak | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో తాఖీదులు అందుకున్న ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది.