Delhi Liquor Scam | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చిక్కులు తప్పేలాల లేవు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రితో సహా పలువురు నాయకులు అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీని సైతం నిందితుల జాబితాలో ఈ�
MLC Kavitha | ఢిల్లీ మద్యం కేసులోబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరు పరిచారు అధికార
KCR | ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది నరేంద్ర మోదీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం అని కేసీఆర్ తె�
బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్
ED Affidavit | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ను ఈడీ వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో గురువారం ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టం అందరికీ సమానమేనని.. ఎన్నికల ప్రచారం అనేది రాజ్యా�
Supreme Court | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు ఎలాంటి ఉత్తర్వు�
MLC Kavitha | ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించారు.. మాలాంటి వారిని అరెస్టు చేయడం చాలా అన్యాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నానని కవిత సూచించారు.
KCR | ఢిల్లీ మద్యం స్కాం.. నరేంద్రమోదీ సృష్టించిన కుంభకోణం అని కేసీఆర్ స్పష్టంచేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన కుట్రలో బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్కుమార్ కీలక సూత్రధారి అన�
MLC Kavitha | మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆమె సీబీఐ కస్టడీలో ఉం�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనను సీబీఐ విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్టు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది.
MLC Kavitha | మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీల లేఖ విడుదల చేశారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా నా ప్రతిష్టను దిగజార్చారు. నా మ
MLC Kavitha | మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరి�
ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో విచారించేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానంలో భాగంగా కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.