జాతీయ పార్టీల మూకుమ్మడి రాజకీయ కుట్రలు భగ్నమయ్యాయి.. తెలంగాణ ఆడబిడ్డ 165 రోజులు కారాగారవాసం నుంచి బయటికి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 20 నెలలపాటు విచ�
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల�
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షులను ప్రభ�
ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ ఆ�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.
ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్దోషి అని ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు వాదించారు. మంగళవారమిక్కడ రౌస్ ఎవె న్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట కవితను వీడియో కాన్ఫరె�
నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలంతా ఏకమైతే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 24 గంటల్లో విడుదలవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా చెప్పారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసు విషయమై ఈడీ, సీబీఐ వైఖరిని తప్పుబట్టింది. ఏదైనా కేసు విషయమై ఏ నిందితుడినీ ఎల్లకాలం జై
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయ్యి, 17 నెలలకు పైగా జైలు జీవితం అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత మనీశ్ సిసోడియా ఎట్టకేలకు విడుదలయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (�
ఎమ్మెల్సీ కవిత బెయిల్ కేసుకు సంబంధించిన జరిగిన వాదనల్లో ఈడీ.. కేసీఆర్ ప్రస్తావన తీసుకురాలేదని ఆమె తరఫు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. ఎక్కడా కూడా కేసీఆర్ పేరును ఈడీ రాయలేదని స్పష్టం చేశారు. లిక్కర్
Delhi liquor case | ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. జ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా, గోవా ఎన్నికలకు నిధులు ఖర్చు చేసినట్టు రుజువులు, ధ్రువీకరణ లేకపోయినా, ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోకపోయినా ఈడీ తనను అరెస్ట్ చేసిందని ఢిల్లీ
ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు.