ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నేడు విచారణకు రావాలని ఈడీ (ED) అధికారులు కేజ్రీవాల్కు ఆరోసారి నోటీసులు జార
ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకాలేదు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా అడ్డుకున
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై బుధవారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఎంపీ నివాసంలో అధికార�
Manish Sisodia | మద్యం పాలసీ కేసు (Excise policy Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia )కు ఊరట లభించలేదు. ఈడీ (ED), సీబీఐ (CBI) విచారణ చేపడుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi excise policy)కి సంబంధించ�
Delhi Excise policy case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. తనకు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ క
Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియాకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 3న సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్�
Delhi excise policy case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో.. ఈడీ అధికారులు ఇవాళ ఉదయం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఆయనను హాజరుపర్చారు. కోర్టు ఆ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతిగా స్పందిస్తున్నదన్న వాదనను ఆ సంస్థే నిజం చేసి చూపించింది. వీలైనంత ఎక్కువమంది ప్రతిపక్ష నేతలను ఈ కేసులో ఇరికించాలన్న తాపత్రయంతో కేసుతో �
Manish Sisodia | ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, జ్యుడీషియల్ కస్టడీని ప
Minish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Excise Policy Case)లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు (CBI Court) ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది.
Manish Sisodia | ఆప్ (AAP) నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం (former Deputy Chief Minister ) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు వాయిదా వేసింది.
Manish Sisodia | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణకు వర్చువల్గా హాజరుకావాలనుకుంటే.. దరఖాస్తు దాఖలు చయాలని కోరింది.
Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చే�