మిగిలిన రెండు ఫార్మాట్లతో పోలిస్తే నాలుగు గంటల్లో ముగిసిపోయే పొట్టి క్రికెట్లో ప్రధానంగా బ్యాటర్లదే ఆధిపత్యం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ జరిగినా బ్యాటర్ల జోరు ముందు బౌలర్లకు ప�
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఆరంభంలోనే రికార్డు స్కోర్లు నమోదు అవుతున్నాయి. 10 ఓవర్లు వచ్చేసరికే స్కోర్బోర్డు మీద 100కు పైగా పరుగులు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ తరహా రన్రేటు
ఐపీఎల్ -18వ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీతో ఆరంభించింది. సోమవారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రసవత్తరంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ.. లక్నోపై ఒక వికెట్ తేడాతో ఉత్క
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్కు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న మెగా టోర్నీ షురూ కానున్నది. టోర్నీలో పది జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆరు జట్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్ను గెలిచాయి. కానీ, ఇప్పటి
మూడేండ్ల క్రితం ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆరంభమే పెను సంచలనం. 18 ఏండ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్కు సాధ్యం కాని
గత రెండు సీజన్లలో ఆర్సీబీకి సారథిగా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. త్వరలో మొదలుకాబోయే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఈ సీజన్క�
Faf du Plessis | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త వైస్ కెప్టెన్ను ప్రకటించింది. ఇటీవల కెప్టెన్గా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్గా నియమించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్ర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ది సుదీర్ఘమైన చరిత్ర. టోర్నీ ఆరంభం నుంచి ఉన్న జట్టలో ఈ రెండూ ఉన్నాయి. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాదిరిగానే ఢిల
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కడదాకా ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ముంబై 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై చిరస్మరణీయ విజయాన్
మరో ఏడు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సారథిగా టీమ్ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను నియమించింది. కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది. తద్వారా రెండోసారి మ
ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్పై ఐపీఎల్లో రెండేండ్ల నిషేధం పడింది. 2024 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ను రూ. 6.25 కోట్లకు దక్కించుకోగా వరుసగా రెండు సీజన్ల ఆరంభానికి ముందు అతడు పలు కారణాలతో టోర్�
దాదాపు నెల రోజులుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మిగిలిఉంది ఇక రెండు మ్యాచ్లే. లీగ్ దశ మంగళవారమే ముగ