డబ్ల్యూపీఎల్ మూడో సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కడదాకా ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ముంబై 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై చిరస్మరణీయ విజయాన్
మరో ఏడు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సారథిగా టీమ్ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను నియమించింది. కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది. తద్వారా రెండోసారి మ
ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్పై ఐపీఎల్లో రెండేండ్ల నిషేధం పడింది. 2024 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ను రూ. 6.25 కోట్లకు దక్కించుకోగా వరుసగా రెండు సీజన్ల ఆరంభానికి ముందు అతడు పలు కారణాలతో టోర్�
దాదాపు నెల రోజులుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మిగిలిఉంది ఇక రెండు మ్యాచ్లే. లీగ్ దశ మంగళవారమే ముగ
IPL 2025 | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసింది. టైటిల్ గెలిచి తర్వాత భారత జట్టు ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం అందరి దృష్టిలో మార్చి 22 నుంచి మొదలయ్యే ఐపీఎల్-2025 సీజన్పై ఉన్నది. చాంపియన్స్ ట్రో�
IPL 2025 | ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరోసారి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. ఈ మేరకు కేపీతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం చేసుకుంది. రాబోయే సీజన్కు మెంటర్గా వ్యవహరిస్తాడని పేర్కొంది. మెంటా�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. లీగ్లో పడుతూ లేస్తూ సాగుతున్న నిరుటి రన్నరప్ ఢిల్లీ..మంగళవారం నాటి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్పై 6 వికెట్ల తేడా
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై అద్భుత విజయం సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బంతితో పాటు బ్యాట్తోనూ అదరగొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ యూపీ వారియర్స్తో చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన మ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఈ టోర్నీలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్ల�