Harish Rao | గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు స్పందించారు. రాకేశ్ రెడ్డిపై కాం�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లీగల్ నోటీస్ పంపించారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప�
YCP MP Mithun Reddy | ఆధారాలు లేకుండా తనపై ఎవరైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే వారిపై పరువు నష్టం దావాతో పాటు చట్టపర చర్యలు తీసుకుంటానని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆరోపణల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.
KTR | తనపై పరువు నష్టం దావా వేస్తానని కాంగ్రెస్ తెలంగాణ మాజీ ఇన్ఛార్జి మాణిక్యం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ వేశారు. నోటీసులు ఎవరికి పంపాలో తెలియక మాణిక్కం ఠాకూర్ అ
ISKCON : కబేళాలకు గోవులను ఇస్కాన్ అమ్ముకుంటోందని ఆరోపణ చేసిన ఎంపీ మేనకా గాంధీపై ఇస్కాన్ పరువు నష్టం కేసు దాఖలు చేయాల్సిన యోచిస్తోంది. సుమారు వంద కోట్ల పరువు నష్టం కేసు వేయనున్నట్లు కోల్కతా ఇస
డీఎంకే ఫైల్స్ పేరుతో తమిళనాడు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైకి అధికార డీఎంకే ఝలక్ ఇచ్చింది. సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు భేషరతుగా క్ష�
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్ర నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం శుక్రవారం కీలక నిర్ణయం �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకే జీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆ ర్పై నిరాధార ఆరోపణలు చేస్తే జైలు శిక్ష తప్పద ని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు హెచ్చరించారు.
ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి శుక్రవారం సంచలన ట్వీట్ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై �
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా న్యాయ పోరాటానికి దిగారు. తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలపై పరువు నష్టం దావాకు సిద్ధమయ్యారు. ఆప్ నేతలు అతిషి, సౌరభ్
ఫేస్బుక్, సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్