వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్ర నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం శుక్రవారం కీలక నిర్ణయం �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకే జీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆ ర్పై నిరాధార ఆరోపణలు చేస్తే జైలు శిక్ష తప్పద ని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు హెచ్చరించారు.
ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి శుక్రవారం సంచలన ట్వీట్ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై �
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా న్యాయ పోరాటానికి దిగారు. తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలపై పరువు నష్టం దావాకు సిద్ధమయ్యారు. ఆప్ నేతలు అతిషి, సౌరభ్
ఫేస్బుక్, సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై అయిదు కోట్ల నష్టపరిహారం దావాను వేసినట్లు ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. తన అల్లుడు సమీర్ ఖాన్ దానికి సంబంధించిన లీగల్ నోటీసులు ఇచ్చి�