ఊర కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఫత్తేపూర్ మైస మ్మ ఆలయ సమీపంలో ఉన్న అడవిలో గురువారం చోటు చేసుకున్నది. ఫారెస్ట్ అధికారుల కథనం మేరకు.. అడవిలో కొంత కాలంగా జింకల
నందికొండ మున్సిపాలిటీ పరిధి నల్లగొండ, హైదరాబాద్ వై జంక్షన్ వద్ద ఉన్న ఎకో పార్కులోని మరో జింక గురువారం మృతి చెందింది. ఈ నెల 7న అదే పార్కుకు చెందిన ఒక జింక మృతి చెందిన విషయం తెలిసిందే.
చూడముచ్చటైన అందంతో.. చురుగ్గా కదులుతూ.. చెంగు చెంగున గంతులేస్తూ పరిగెడుతుంటే.. ఎంతటి వారైనా వాటి విన్యాసాలకు ముగ్ధులవ్వాల్సిందే.. వాటి సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువి�
Deer destroying crops | చూడముచ్చటైన అందంతో చురుగ్గా కదులుతూ చెంగు చెంగున గంతులేస్తూ పరిగెడుతుంతే ఎలాంటి వారైనా వాటి విన్యాసాలకు ముగ్ధులవ్వాల్సిందే. వాటి సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంట
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ కారిడార్ అడవులు పులులకు అడ్డాగా మారాయి. మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్ నుంచి వలస వస్తున్న పులులు కాగజ్గర్ డివిజన్లోని అడవుల్లో ఆవాసం ఏర్పాటు చేసుకు�