T20 World Cup | ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. పెద్దగా కొత్త నిర్ణయాలేమీ లేకుండా ఆసియా కప్ ఆడిన జట్టునే కంటిన్యూ చేశారు.
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. యువ బ్యాటర్ దీపక్ హుడా (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మధుశంక వేసిన 19వ ఓవర్ తొలి బంతిని లెగ్సైడ్ భారీ షాట్ ఆడేందుకు హు�
ఫ్లోరిడాలో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్కు మంచి సహకారం అందించిన దీపక్ హుడా (38) పెవిలియన్ చేరాడు. లెగ్ స్టంప్ ఆవలగా వాల్ష్ వేసి�
వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఈ సిరీస్లో తొలి అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్గా బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్ (52 నాటౌట్) రాణించాడు. అ
వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించినప్పటికీ.. పవర్ప్లే ముగిసేసరికి ఇద్దరూ పెవిలియన్ చేరారు. ఇలాంటి సమ�
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్కు గడ్డుకాలం నడుస్తోంది. ఇంగ్లండ్లో షార్ట్ బాల్కు తలొగ్గిన అయ్యర్.. వెస్టిండీస్లో కూడా తనకు వచ్చిన అవకాశాలను క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. తాజాగా మూడో టీ20లో ఒక
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో నిరాశ పరిచిన టీమిండియా మాజీ కోచ్ విరాట్ కోహ్లీ.. రెండో టీ20 మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. అయితే కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో ఆడిన దీపక్ హుడా అద్భుతంగా రాణించా�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి చెక్ పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నట్టుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు అతడి ప్రదర్శన కూడా నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. దీంతో అతడిని టీ20ల �
టీ20 క్రికెట్లో సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో అంటే చాలా కష్టం. అందుకే అంతర్జాతీయ టీ20లలో సెంచరీలు చేసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా భారత యువ ఆటగాడు దీపక్ హుడా కూడా ఈ ఎల�
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా బెంచ్ ను పరిశీలించేందుకు గాను టీమిండియా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. సీనియర్ల జట్టుతో పాటు కుర్రాళ్లతో కూడిన జట్టులో యువ క్రికెటర్లు తమకు అందివచ్చ�
శతక్కొట్టిన ఆల్రౌండర్ రెండో టీ20లో భారత్ విజయం పరుగుల వరద పారిన పోరులో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. మొదట దీపక్ హుడా సూపర్ సెంచరీకి సంజూ శాంసన్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు చేసిన టీమ్ఇండియా.. ఆనక �
భారత జట్టులో స్థానం కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. సరిగ్గా అదే చేస్తున్నాడు దీపక్ హుడా. ఐర్లాండ్తో జరుగుతున్న రెండు టీ20ల సిర�