Debris Of Pak Missiles | ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణి శిథిలాలను జమ్ముకశ్మీర్లోని దాల్ సరస్సులో గుర్తించారు. దీంతో ఆర్మీ సిబ్బంది వాటిని బయటకు తీశారు. సురక్షితంగా నిర్వీర్యం చేశారు.
Uttarakhand landslide: ఉత్తరాఖండ్ శిథిలాల కింద తల్లి, ఆమె ఇద్దరు కవల పిల్లలను రెస్క్యూ దళాలు గుర్తించారు. 38 ఏళ్ల కాంతా దేవితో పాటు ఆమెకు చెందిన పదేళ్ల కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
School Roof Falls | ప్రభుత్వ స్కూల్లోని క్లాస్ రూమ్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. సిమెంట్ శిథిలాలు పడటంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
విలువైన ఆస్తి పత్రాలు, బంగారు నగలు, డబ్బు వంటి వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరిస్తే సురక్షితంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ హిమాచల్ ప్రదేశ్ వరదల్లో రాష్ట్ర సహకార బ్యాంక్ వరద నీటిలో మునిగిపోవడంతో ఖాతాద
Building Collapses | పాత బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఒక వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
Air India plane crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస
మాడ్గుల (Madgula) ప్రభుత్వ కళాశాల ముందు వ్యర్థపదాలకు నిలయంగా మారింది. సాధారణ ప్రజలతోపాటు పలువురు చికెన్ వ్యాపారులు కోళ్ల వ్యర్థాలను రాత్రి పూట తెచ్చి కాలేజీ వద్ద పడేసి పోతున్నారు. దీనికితోడు దావతులు చేసిన వ�
BrahMos hit Jaish headquarters | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ కోడ్ నేమ్తో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. పాకిస్థాన్లోని బహవల్పూర్�
బండ్లగూడ జాగిర్ (Bandlaguda Jagir) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారం దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో నాడు స్వచ్ఛ సర్వేక్షణలో అనేక ర్యాంకులు సాధించిన బండ్లగూడ జాగిర్ మున్సిపల్ �
ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో 10 వేలకు పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య లక్షకు చేరవచ్చని అంచనా. దీంతో అంతరిక్షంలోనూ ట్రాఫిక్ జామ్ తలెత్తే పరిస్థితి ఏర్పడింది.
పెద్దపల్లి జిల్లా రామగుం డం డివిజన్లోని అడ్రియాల గని వద్ద ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు
కుప్పకూలిన భవనం | మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఉల్లాస్నగర్ పట్టణంలో శనివారం మధ్నాహ్నం ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 11 మందిని పోలీసులు రక్షిం