ఆదిలాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ఆదిలోనే హంసపాదుగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించినా ప్రహసనంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీలో సమస్యలు పరిష్కరించాలని స్వయంగా డీలర్లు
పీడీఎస్ బియ్యం కోసం డీలర్లు, ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపులకు అందాల్సిన బియ్యం నెలాఖరుకు చేరుతున్నాయి. రైస్ అలాట్మెంట్కు సివిల్ సప్లయ్ సిబ్బంది, రేషన్ కోటాకు డ�
వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన డీలర్లు తప్పనిసరిగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇన్పుట్(దేశీ) ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. చుం
కార్లకు ఆదరణ తగ్గింది. ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవడం లేదు. దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద మిగిలిపోయిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య 7 లక్షలకు చేరింది. వీటి విలువ రూ.73,000 కోట్లుగా ఉందని ఆటోమొబైల్ డీలర్ల స�
చెన్నూర్ వ్యవసాయ డివిజన్లో యూరియా అలాట్మెంట్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కాసులకు కక్కుర్తి పడి.. డీలర్లకు ఇష్టం వచ్చినట్లు యూరియా కేటాయిస్తుండగా, వ�
రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతుగా కృషి చేస్తున్నాయి. వ్యవసాయంలో కీలకమైన విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంగా అధికారు�
రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియను 15 రోజులుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు నిర్వహిస్తున్నారు.
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా రెండోవారమూ తగ్గాయి. సెప్టెంబర్ 7తో ముగిసిన వారంలో ఇవి 867 మిలియన్ డాలర్ల మేర తగ్గి 593.037 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవా�
కమీషన్ డబ్బులు అందక రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోవడంలేదని పలువురు డీలర్లు వాపోయారు. ఇప్పటికే చాలీచాలని కమీషన్లతో పనిచేస్తున్నామని, ఇచ్చే కమీషన్ డబ్బులు కూడా సక్రమ
షన్ దుకాణాల్లో ఉన్న అస్తవ్యస్థ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పెడుతూ వస్తున్నది. సేవల్లో మరింత పారదర్శకత కోసం ప్రస్తుతం 4జీ సేవలను అందుబాటులోకి తెస్తున్నది. గతంలో డీలర్ల అక్రమాలకు అడ్డుకట్టవేసేంద
హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో �