Predator drones: అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ డ్రోన్లను ఖరీదు చేసేందుకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో భారత సైనిక సత్తా మరింత బలోపేతం కానున్నది. వాటిల్లో నౌకాదళానికి 15దక్కనున్నాయి.
seat sharing deal | బీహార్లో ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్ మధ్య లోక్సభ ఎన్నికల పోటీకి సంబంధించి సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మొత్తం 40 సీట్లకుగాను పూర్నియా, హాజీపూర్తో సహా 26 స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్జేడీ ప్�
హైదరాబాద్ నగరంలో వృథాగా ఉన్న, కబ్జాకు గురవుతున్న, చెత్తకుప్పలుగా వినియోగిస్తున్న చిన్నచిన్న ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మున్సిపల్శాఖ నిర్ణయించింది.
మెరుగైన పరిశోధనలు, శిక్షణ కొనసాగించేందుకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సికింద్రాబాద్లోని క్రిష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)తో ఎంఓయూ కుదుర్చుకుంది. కిమ్స్తో
దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ... తెలంగాణలోనూ అదే దుస్సాహసానికి ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ పక్షాన హైదరాబాద్లో దిగిన స్వామీజీలు టీఆర్ఎస్ ఎమ్మెల�
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కంపెనీలకు సేవలను అందించేందుకు టీహబ్ ప్రముఖ ఆటోనమీ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సమక్షంలో �
మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకొన్నది. దాదాపు 140 రకాల ఉత్ప�
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న డీల్పై ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ మరో మెలికపెట్టారు. ట్విట్టర్లో నకిలీ/స్పామ్ ఖాతాలు 5 శాతంలోపే ఉన్నాయన్న రుజువును
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల వ�
వ్యాపారపరమైన అంశాల్లో భాగస్వామ్యంపై భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)..యునైటెడ్ అరబ్ ఎనిమిరేట్స్కు చెందిన తవాజున్ ఎకనమిక్ కౌన్సిల్ల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయార�
5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకుగాను హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ(ఐఐటీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా
మావోయిస్టు దండకారణ్య | ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ను అప్పగిస్తామని మావోయిస్టు దండకారణ్య