Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 22న దావోస్ పర్యటన ముగించుకున్నట్టు సీఎంవో నుంచి ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు మాత్రమే పేర్కొన్నది. అప్పటి నుంచి సీఎంకు సంబంధించి �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన ఎడం చేతిపై గాయం కన్పించటమే ఇందుకు కారణం. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని ట్రంప్
Telangana | రాష్ర్టానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఊదరగొడుతుంటే.. వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
మేధాశక్తి విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనుషులను కృత్రిమ మేధ (ఏఐ) అధిగమిస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అంచనా వేశారు. రానున్న ఐదేండ్లలో ఏఐ మొత్తం మానవాళిని మించిపోతుందన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక
ఆయుధాలు వీడటానికి అంగీకరించకపోతే సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్ర�
Board of Peace: ట్రంప్ నేతృత్వంలో దావోస్లో బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ జరిగింది. ట్రంప్ ప్రతిపాదిత బోర్డు పేపర్లపై కొందరు నేతలు సంతకాలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు శాంతిస్త�
దావోస్ వేదికగా లోకల్ కంపెనీలతో గ్లోబల్ కలరింగ్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు ఆర్భాటంగా పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ఫోర్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ తీసుకున్న తర్వాత ఆ ప్లేన్ను మళ్లీ వెనక్కి తీసుకువచ్చారు. దావోస్లో జరుగుతున్న మీటింగ్కు ఆయన మ�
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ రైజింగ్లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి సోమవారం స్విట్జర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు అక్కడి దావోస్లో జరిగే సదస్సులకు సీఎం హాజరుకానున్నట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. రాష్ర్టానికి ప�
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరుకానున్నారు.