రాష్ట్రానికి కనీవినీ ఎరుగని రీతిలో పెట్టుబడులు తెచ్చినట్టు ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ అందులో కార్యరూపం దాల్చినవి మాత్రం ఒక్కటీ కనపడడంలేదు. రెండుసార్లు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులు, స�
ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బండారం బద్దలవుతున్నది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. వాటికి బలం చ�
అలెరియా ఏఐ(కృత్రిమ మేధస్సు)తో పన్నుల రాబడి పక్కదారి పట్టకుండా అరికట్టవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం �
Vijayasai Reddy | విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. విజయసాయి రెడ్డికి గొడ్డలి కలలోకి వచ్చిందేమో.. అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని విమర్శించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయిన
Chandrababu | దావోస్ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉండే కంపెనీలతో దావోస్ వెళ్లి ఎంవోయూలు చేసుకోవాలా..? ఆ అవసరమే లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రజాపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరి�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి.
‘సిద్దడు సిట్టపాలెం పోనూ పోయిండు.. రానూ వచ్చిండు’ అన్నట్టే ఉన్నది తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన. రాను పోను ప్రయాణ వ్యయప్రయాసలు దండుగ తప్ప చిల్లిగవ్వ ఉపకారం ఉన్నదా? కొత్తగా పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu) దావోస్ వేదికగా పొగడ్తల వర్షం కురిపించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తమకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన టెక్నాలజీ ఐకా�
దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం తమ ఘనతగా చెప్పుకుంటున్న పెట్టుబడులు ఇవి. కానీ.. ఈ మూడు కంపెనీలూ హైదరాబాద్కు చెందినవే. మన రాష్ట్ర రాజధానిలో కొలువైన కంపెనీలు.. మన రాష్ట్రంలోన�
Davos Tour | ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఏడాది ఈ పిట్టలదొర చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లడం.. ప్రముఖులతో ఫొటోలు దిగడం తప్ప రాష్ట్రానికి ఒక్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు రోజులపాటు విదేశాల్లోనే ఉండనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరనున్న సీఎం రేవంత్ బృందం.. ముందుగా సింగపూర్కు చేరుక�