తెలంగాణలో సామాజిక న్యాయం సాక్షాతారం కావాలంటే పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకే అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు.
కరీంనగర్, ఖమ్మం లోక్సభ టికెట్లను కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు ఇవ్వాలని, ఇవ్వకుంటే బీసీలమంతా కలిసి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటన�
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేసింది. అలాగే ప్రజా ఉద్యమ సంఘాలు, సివిల్ సొసైటీ నాయకులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
వచ్చే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 8 సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్�
త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో బీసీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యేలుగా అవకాశం దకని బీసీ నేతలకే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీని కోరారు.
బీసీ కులగణన అంశంపై తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ తీర్మానం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. ఈ విషయమై ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చే�
ఓబీసీ క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని ఓబీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ నెలలో వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి సమితి తరఫున ఆదివా�
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : చట్టసభల్లో ఓబీసీల రిజర్వేషన్లు, కులగణన డిమాండ్లు సాధించే వరకు ఢిల్లీ ని వదిలివెళ్లేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపార�