సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను కనీసం ఒక్క స్థానం కూడా బీసీలకు దక్కకపోవడం బీసీలపై కొనసాగుతున్న వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యం అని బీసీ రాజ్యాధికార సమి�
స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని బీసీ రాజ్యాధికార సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడ
రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్లకు సంబంధించిన డబ్బులను ఆఖరి పనిదినాన్నే అందించాలని, ఇప్పటికే ప్రభుత్వం బకాయిపడ్డ నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ రాజ్యాధికార సమిత�
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అవకాశవాది అని, రహస్య ఎజెండాతో బీసీవాదం పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటనలో విమర్శించారు.
రాష్ట్రంలో పద్మశాలీల అ భ్యున్నతికి రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్, పద్మశ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో పేద, ధనికవర్గాల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయని, వాటి నివారణకు కులగణన ఒక్కటే మార్గమని, లేకుంటే దేశంలో అంతర్యుద్ధం వాటిల్లక తప్పదని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ హెచ్చరించ�
తెలంగాణలో సామాజిక న్యాయం సాక్షాతారం కావాలంటే పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకే అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు.
కరీంనగర్, ఖమ్మం లోక్సభ టికెట్లను కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలకు ఇవ్వాలని, ఇవ్వకుంటే బీసీలమంతా కలిసి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తామని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటన�
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేసింది. అలాగే ప్రజా ఉద్యమ సంఘాలు, సివిల్ సొసైటీ నాయకులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
వచ్చే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 8 సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్�
త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో బీసీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యేలుగా అవకాశం దకని బీసీ నేతలకే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీని కోరారు.