నిర్మల్ (Nirmal) జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గొడిసెర్యాలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి కి ముస్తాబైంది. 27 ఏండ్ల క్రితం వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను అత్యంత వైభవం�
Draft voter list | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ పోలింగ్ కేంద్రాల ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించారు.
EE Janardhan Rao | విద్యుత్ను వృథా చేయవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ఈ జనార్దన్ రావు అన్నారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తి భారం తగ్గుతుందని అన్నారు.
మండలంలోని రేవోజిపేట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో చౌడమ్మ దేవి ఆలయా న్ని పునర్నిర్మించారు. నాలుగు రోజులుగా చౌడ మ్మ దేవి విగ్రహ పునః ప్రతిష్ఠాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం బోనా ల ప�
Laxminarasimha Swamy Temple | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదివారం ఉదయం 7.45 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం నేత్రాలు, సుదర్శన చక్రాన్ని సూ
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలమని, వారే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్�
శివరాత్రి పండుగ రోజున పరమ శివుడి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తారు. భక్తుల తాకిడికి శివాలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ మార్మోగుతాయి. అయితే శివుడికి, నాగుపాముక�
జంగుబాయి మహా పూజలకు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు వచ్చిన ఆత్రం వంశీయులు బుధవారం తిరుగుపయనమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలం కల్లూర్ గూడెం నుంచి 4 కుటుంబాలకు చెందిన 45 మంది, తమ కులదేవత జంగుబాయిత
దస్తురాబాద్ మండలంలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ దీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటరు నమోదుతో పాటు, ఓటరు కార్డులో మ�