పట్టణంలోని పురాతన ఏండ్ల చరిత్ర కలిగిన రెంజల్ బేస్ లోని హాజ్రత్ సయ్యద్ శా జలాల్ బుఖారీ దర్గా ఉర్సు ఉత్సవాలను ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా దర్గాకు వచ్చే రహదారిలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాల
Supreme Court | ప్రజల భద్రతే ముఖ్యం తప్ప.. మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లు, రైల్వేట్రాక్లు ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాల�
జేపీ దర్గా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రూ.50 కోట్లతో దర్గా మాస్టర్ ప్లాన్కు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మా�
దర్గా కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండోరోజు గురువారం భక్తులు భారీగా తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము �
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే హాజరత్ సయ్యద్షా అప్జల్ బియాబానీ 187వ దర్గా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతాయని పీఠాధిపతి ఖుస్రూపాషా తెలిపారు. మంగళవారం దర్గా కాజీపేటలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం�
యూపీలోని అలీఘఢ్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. చర్రా ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బాబా బజ్రుద్దీన్ మసీదు, చారిత్రక దర్గాలో వీరంగం సృష్టించారు.
జిల్లాలో రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు ముస్లింలు వారి వారి స్థానిక ఈద్గాలు, దర్గాలు, మజీదుల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ �
వట్పల్లిలోని వెంకట్ఖ్వాజా ఆశ్రమంలో 37వ ఆరాధన (ఉర్సు) ఉత్సవాలకు రెండోరోజు సోమవారం భక్తులు పోట్టెత్తారు. కుల, మతాలకు అతీతంగా సర్వమత సన్నిధిగా పేరొందిన దర్గాను తెలుగు రాష్ర్టాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచ�
జాన్పహాడ్ దర్గాను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గా ఉర్సులో భాగంగా తొలిరోజు గురువారం వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
చరిత్రాత్మక జహంగీర్ పీర్, పహాడీ షరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్�