మోత్కూరు, అడ్డగూడూరు మండలాల రైతులకు సాగు నీరందించే బునాదిగాని కాల్వను సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి అన్నారు. శనివారం మండల కౌన్సిల్ సమావేశం స
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో గ్రూపుల కుంపటి రగులుతున్నది. ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేశారు. ముందే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇ
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ పదవుల ఎన్నిక విషయంలో గలాటా చోటుచేసుకున్నది. సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన పీఆర్టీయూ 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన ఈ ఘటనలో కొంతసేపు ఉద్రిక్త పర
పౌరుషానికి ప్రతీక సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్కర్నూల్లో పాత ఆర్అండ్బీ అతిథిగృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆరాధ్యుడు స�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని విర్రవీగుతూ సూర్యాపేటలో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్రెడ్డి రాక్షస పాలనను సాగిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆ�
పక్షుల కిలకిలారావాలు.. జంతువులు చెంగుచెంగున ఎగిరే శబ్దాలు.. వన్యమృగాల ఘీంకారాలతో పుడమితల్లి పులకరిస్తున్నది. ఒకప్పుడు ఎంతో నిశ్శబ్దంగా ఉన్న అటవీ ప్రాంతం ఇప్పుడు జీవజాలంతో సందడిగా మారింది.
మరిపెడ ఇండోర్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు పట్టణ వాసులను అలరించాయి. ఆదివారం డబుల్స్, సింగిల్ మెన్ 40 ప్లస్ విభాగాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, �