మండలంలోని మెరునిపరు గ్రామంలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెక్డ్యాం దెబ్బతిన్నది. చెక్డ్యాం పక్కన నిర్మించిన సైడ్ బండ్(మట్టి, బండరాళ్లు) వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో నిలువ ఉండాల్సిన వరద నీరు
40 అడుగుల లోతు వరకు నీటితో ఉన్న ఆ డ్యాంలో వ్యాన్తోపాటు ఏడుగురు యాత్రికులు మునిగిపోయారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.
ఒకవైపు కర్ణాటక - మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు కర్ణాటక - గోవా మధ్య డ్యామ్ వివాదం ముదురుతున్నది. మహాదాయి నదిపై కలాసా - బండూరి డ్యామ్ నిర్మాణానికి కర్ణాటక రూపొందించిన డీపీఆర్కు క
నల్లగొండ పల్లెల్లో ఇప్పుడు ఎక్కడలేని సంబురం. మూడు తరాలను బలిగొన్న ఫ్లోరైడ్ విషపు నీళ్ల నుంచి ఈ పల్లెలకు విముక్తి కల్పించే శివన్నగూడెం ప్రాజెక్ట్ చకచకా కడుతున్నరు. దశాబ్దాల కరువుకి, వలస బతుకుకి చిరునా�
వనపర్తి జిల్లాకే తలమానికం సరళాసాగర్. ప్రాజెక్టు ఆటోమెటిక్ సైఫన్ సిస్టంతో ఆసియాలోనే మొదటిదిగా పేరొందింది. ఈసారి వరద ఉవ్వెత్తున రావడంతో 10 సార్లు సైఫన్లు తెరుచుకున్నాయి. పది గ్రామాలకు సాగునీరు అందుతుం�
బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలపై అధికారులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టాలని సూచి
కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలె
ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. ఈనెల ప్రారంభం నుంచి మహారాష్ట్రలోని గైక్వాడ్, నాసిక్, గోదావరి తీర పరీవాహక ప్రాంత�
స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణా, తుంగభద్ర నదులు పోటెత్తుతున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి
ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92,350 క్యూసెక్కుల వరద వచ్చి �
నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. ముఖ్యంగా శ్రీర�
శైలం రిజర్వాయర్లో కనీస నీటిమట్టం 830 అడుగులుగా నిర్ధారించాలని తెలంగాణ మరోసారి గుర్తు చేసింది. రూల్కర్వ్లో భాగంగా శ్రీశైలంలో 854 అడుగులుగా కనీస నీటిమట్టం ఉండాలని ఏపీ వాదిస్తుండటంతో తెలంగాణ కౌంటర్ ఇచ్చ�
కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. భిక్కనూర్, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, బాన్సువాడ, రాజంపేట, దోమకొం�