ఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆహ్వానం మేరకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అమెరికాకు వెళ్లారు.
తెలంగాణ సమాజం గత రెండు దశాబ్దాల్లో విభిన్న అనుభవాలను చవిచూచింది. తొలి దశాబ్దంలో కష్టాల కడలిలో ఈదగా.. మలి దశాబ్దంలో తెలంగాణ ప్రజల బతుకులు సమూలంగా మారాయి.
BRS Party | డల్లాస్ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరినాలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్స�
లండన్, అమెరికా పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బయల్దేరారు. అమెరికాలోని డాలస్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలతోపాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటా�
బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని అనుకున్నాం. అందులో మొదటిది డాలస్. తరువాత లండన్లో, సౌత్ ఆఫ్రికాలో, గల్ఫ్లో, మలేషియా ఇలా పలు ప్రాంతాల్లో నిర్వహిస్తాం.
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డాలస్ సిద్ధమైంది. పార్టీ 25 ఏండ్ల విజయ ప్రస్థానం పూర్తిచేసుకున్న నేపథ్యంలో జూన్ 1న డాలస్లోని డీఆర్ పెప్పర్ వేదికగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నా�
బీఆర్ఎస్ పార్టీ (BRS) రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ (Dallas) ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనా (DR Pepper Arena) వేదికగా జర
అమెరికాలోని డాలస్ నగరం ఇటు రాష్ట్ర ఆవిర్భావ సంబురం.. అటు బీఆర్ఎస్ రజతోత్సవ సంరంభానికి ముస్తాబవుతున్నది. ఇందుకోసం డాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ సెల్ ఆధ్వర్యంలో అద
అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
ఎల్కతుర్తి సభకు కొనసాగింపుగా వివిధ దేశాల్లో ఏడాది పొడవునా బీఆర్ఎస్ రజతోత్సవాలను నిర్వహిస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు సోమవారం డాలస్లో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ అ�
భారత రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.