‘ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 వాహనాల కాన్వాయ్.. రక్షణగా వంద మంది పోలీసులు.. ఇదంతా ఓ ముఖ్యమంత్రికో.. ఓ మంత్రికో.. లేక ఎమ్మెల్యేకో కాదు.. కేవలం అధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పాల్గొన్న కార్యక్రమం కోసం మా�
దళితబంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ అభివన అంబేద్కర్ అని, రాబోయే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాదిగల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని మాదిగ నేతలు ప్రకట�
ఆ కుటుంబం కష్టాలు, కన్నీళ్లతో సావాసం చేసింది. కూలి చేసుకుని జీవించే కుటుంబ పెద్ద మృతితో ఆగమైంది. దీంతో కుటుంబ భారం తల్లిపై పడింది. కొడుకుకు బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స చేయించేందుకు, కూతురును చదివించేంద�
పేదల కుటుంబాల్లో వెలుగులు నింపే పెద్దన్న సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కుమార్తెల వివాహాలు జరిపించేందుకు పేదలు అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్�
‘దళితబంధు గొప్ప పథకం., నిరుపేదల పాలిట వరం’ అంటూ మహారాష్ట్ర సర్పంచుల బృందం కితాబిచ్చింది. ఈ స్కీం కింద నెలకొల్పిన షాపులు, ఇతర యూనిట్లు చాలా బాగున్నాయని ప్రశంసించింది. శుక్రవారం మహారాష్ట్ర సర్పంచుల బృందం మ�
బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో దళితబంధు పారిశ్రామికవేత్తలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సన్మానించారు. దళిత బంధుతో దళితుల దశ మారిందని మంత్రి పేర్కొన్నారు. అధికారుల చిత్తశుద్ధితో �
ధారూరు, జూలై 11 : దళితుల అభ్యున్నతికిరాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ధారూరు మండల పర�
చండ్రుగొండ, జూలై 7 : అభివృద్ధి, సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, అన్నపురెడ్డి పల్లి మండలాల్లో ఎమ్�
నల్లగొండ : బీజేపీలో మార్పు రాకపోతే ప్రజలే బీజేపీని మారుస్తుస్తారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐదేండ్లకొకసారి వచ్చే ఎన్నికలే ప్రజల ఆకాంక్షకు అద్
ఖమ్మం : దళితులు ఆర్థింకాగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశేపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని చింతకాని మండలం నాగులవంచ, కోదుమూరు గ్రామంల
ధారూరు, జూన్ 20: దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు క�
జమ్మికుంట, మే 19: దళిత బంధు దేశానికే దిక్సూచిగా నిలిచిందని, ప్రపంచంలోనే ఎక్కడా లేని పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ స్పష్టం చేశారు. దళిత�
ఆదిలాబాద్ : దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే యూనిట్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం య�
జగిత్యాల మే 10: దళిత బంధు పథకాన్ని వినియోగించుకుంటూ దళితులు ఆర్థికంగా ఎదగాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని గొల్లపల్లి మండలంలో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మంజూర�