భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జా
హవాలా మనీ కేసులో (Hawala Money) సైబరాబాద్ సీపీ గన్మెన్ అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శేఖర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్ద గన్మెన్గా పన
BRS Party | సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు బీఆర్ఎస్
చట్టం అందరికీ సమానం.. అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు అమలయ్యేలా చూస్తాం.. ప్రజలకు పూర్తి భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తాం.. అని సైబరాబాద్ నూతన సీపీ అవినాష్ మహంతి అన్నారు
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించి సాఫీగా ప్రయాణం సాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు.
Cyberabad | ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ ఉన్న మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లకు అదనంగా కొత్తగా ఏర్�
Cyber Crime | దేశంలో అతిపెద్ద సైబర్ స్కామ్ (cyber scam) ను సైబరాబాద్ పోలీసులు (Cyberabad police) బట్టబయలు చేశారు. దేశవ్యాప్తంగా (India) కోట్ల మంది వ్యక్తిగత డేటా (personal data )ను చోరీ (stolen) చేసిన ముఠాను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
High court | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్
Hyderabad | మాదాపూర్, బాలానగర్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా మాద్రక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 11 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్�
Cyber Crime | బ్యాంకు అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, ఉజ్జయినిలోని రెండు కాల్ సెంటర్లపై దాడులు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అక్కడి పోల�