రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ పీఎంఏ పేరుతో ఓ రైటర్డు ప్రభుత్వ ఉద్యోగికి వల వేసిన సైబర్చీటర్స్ ట్రేడింగ్లో అధిక లాభాలిప్పిస్తామంటూ నమ్మించి రూ. 73.61 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురం ప్రాంతంలో నివాసము�
డెబిట్ కార్డు ఆన్లైన్ ఫ్రాడ్లో మీపై 17 మంది మహిళలు బెంగుళూర్లోని గాం ధీనగర్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యిందంటూ సైబర్నేరగాళ్లు ఓ మహిళా రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి రూ.11లక్షల�
ఆర్టీఏ అధికారుల అసోసియేషన్ నుంచి ఈ చాలన్ అంటూ వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి.. అందులో .ఏపీకే ఫైల్స్ను పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్నేరగాళ్లు .
మీ భర్తకు ప్రమాదం జరిగిందని అర్జెంట్గా డబ్బులు పంపించాలని బురిడీ కొట్టించారు. రాంపల్లి ప్రాంతానికి చెందిన బాధితురాలికి గత నెల 17న జ్యోతి అనే పేరుతో మరో మహిళ ఫోన్ చేసింది.
Cybercrime | పార్ట్టైమ్ ఉద్యోగం అంటూ ఒక మహిళకు వచ్చిన వాట్సాప్ మేసేజ్కు స్పందించిన బాధితురాలు సైబర్నేరగాళ్ల(Cyber cheaters) చేతికి చిక్కి రూ.12 లక్షలు పోగొట్టుకుంది.
సీబీఐ, ఈడీ పేర్లతో పాటు సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెట్టించడంలో 1930 నంబర్ను కూడా వాడుతూ అమాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేయాలని కేంద్రం సైబర్ బాధితుల కో�
సైబర్ చీటర్లు రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన నలుగురిని కొత్త తరహాలో మోసం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోని ఫోన్ నంబర్లను హ్యాక్ చేసి, వారి పేరిట గ్రూపుల్లో ఏపీకే ఫేక్ లింకులు షేర్చేశారు
‘మేం క్రెడిట్ కార్డు కాల్సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ క్రెడిట్ కార్డుకు సర్వీస్ చార్జీలు.. బిల్లులో రాయితీ ఇస్తున్నాం.. ఈ అవకాశాన్ని వాడుకోండి.. నెలవారి బిల్లు తగ్గుతుంది..
70 ఏళ్ల వృద్ధుడికి తాము ముంబాయి పోలీసులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్ పార్శిల్లో 5 పాస్పోర్టులు, 3 క్రెడిట్కార్డులు, 200 గ్రాముల ఎండీఎంఏ, ఒక ల్యాప్టాప్ ఉంది మీ ఆధార్కార్డు నంబర్ను ముం
ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్స్టాగ్రామ్ సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్లో ట్రేడింగ్ గురించి...శిక్షణ పేరుతో ప్రకటనలు ఇస్తూ సైబర్నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో బడా వ్యాపారులు, ఉద్యోగులే ఎ
Cyber Crime | ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్మీడియా ఫ్లాట్ఫామ్స్లో బిజినెస్ ప్రమోషన్ల పేర్లతో సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. సైబర్నేరగాళ్లు ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మోసాలు చేస్తూ కోట్ల రూపాయలు కొట్ట
Cyber Cheaters | సైబర్ నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్లో భాగంగా అణువణువు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ నదీ తీరంలో ఆరుగురు అనుమానితులు తారసపడ్డారు. వారిన�
ఎలక్ట్రిసిటి బిల్లు పెండింగ్లో ఉంది.. వెంటనే చెల్లించాలంటూ ఒక రిటైర్డు ఉద్యోగికి మెసేజ్ పంపించిన సైబర్నేరగాళ్లు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 10 లక్షలు కాజేశారు.