IPS Transfers : రాష్ట్రంలో మరోసారి భారీగా ఐపీఎస్(IPS)ల బదిలీలు జరిగాయి. 36 మంది డీఎస్పీలకు స్థానం చలనం కల్పిస్తూ సోమవారం డీజీపీ సీవీ ఆనంద్(CV Anand) ఉత్తర్వులు జారీ చేశారు.
Harish Rao | ఎన్నికల ముందు పరీక్షల ఫీజు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు రూ.400 ఫీజు ఉంటే వాటిని రూ.800 చేశాడు. ఎన్నికల ముందైతే ఫ్రీ ఎన్నికల తర్వాతైతే డబుల్ అన్నట్టు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు .
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు అత్యున్నత ప్రమాణాలు, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖలో సమూల సంసరణలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ సీవీ ఆనంద్
DGP CV Anand | రాష్ట్రంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
కొత్తగా డీజీపీ పదవిని చేపట్టనున్న సీవీ ఆనంద్ నెత్తిన.. ఉద్యోగ విరమ ణ పొందిన మాజీ డీజీపీ శివధర్రెడ్డిని కూర్చోబెట్టారా? ఆనంద్కు చెక్ పెట్టేందుకే శివధర్ను రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియమించ�
మాజీ సైనికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, తెలంగాణ ఎక్స్ సర్వీస్మెన్ కార్పొరేషన్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ పేరొన్
కొత్త డీజీపీగా 1991వ బ్యాచ్ అధికారి సీవీ ఆనంద్ పేరును రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారంగా వెల్లడించనున్నట్టు తెలిసింఆది. ఇప్పటికే రెండుసార్లు ఆయనను ఊరించి నిరుత్సాహ పరిచిన డీజీపీ పదవి.. ఆయన కోరుకున్నట్ట�
Telangana DGP | తెలంగాణ తదుపరి డీజీపీ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారం యూపీఎస్సీ ముగ్గురి పేర్లను డీజీపీ పోస్టుకు సిఫారసు చేసింది.
Telangana DGP | రాష్ట్ర నూతన పోలీస్ బాస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ నెలాఖరుతో ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి ఉద్యోగకాలం ముగియనుండగా, ఆయన స్థానంలో ఆనంద్ నియామకం కాన�
: ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా రాష్ట్రంలో కాగితం రహిత (పేపర్ లెస్) పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ అన్నారు.
తెలంగాణ జైళ్లశాఖలో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు జైళ్లశాఖలో పలువురు అధికారులను బదిలీ చేసేందుకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ క్యాడర్ పోస్టుల్లో నియమించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 10లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారును ఆదేశించింది.