యువతుల ప్రైవేటు వీడియోలు తీయడమే కాకుండా రాజ్తరుణ్ భార్య లావన్యపై దాడిచేసిన ఘటనలో అరెస్టైన మస్తాన్సాయికి రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది.
South Korea: దక్షిణ కొరియా మంత్రి కిమ్ యాంగ్ హున్.. పోలీసుల కస్టడీలోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. గత రాత్రి బలవన్మరణానికి పాల్పడేందుకు కిమ్ ట్రై చేశారు. అండర్వియర్ ద్వారా కిమ్ సూసైడ్ చేసుకున�
వికారాబాద్ జిల్లా చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. శనివారం ఆయన్ను జైలు నుంచి వికారాబాద్ డీటీసీ సెంటర్కు తీసుకొచ్చారు.
School boy Dies in Fight | ఒక స్కూల్లో విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. ఈ ఘర్షణలో ఒక స్టూడెంట్ మరణించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారా? అంటూ కేరళ హైకోర్టు ఆ రాష్ట్రంలోని ‘చైల్డ్ వెల్ఫేర్ కమిటీ’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పసిబిడ్డకు తల్లి పాలు పట్టడం, ఆ బిడ్డ తల్లి పాలను పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల�
Family Strips In Protest | పెళ్లి రోజున అరెస్టైన గిరిజన వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో గిరిజన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. కలెక్టరేట్ వద్ద మహిళలు దుస్త�
ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 12 వరకు పొడిగించారు. మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది.
Police Station Set On Fire | ఒక వ్యక్తి, మైనర్ భార్య పోలీస్ కస్టడీలో మరణించారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. విధ్వంసం సృష్టించడంతోపాటు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థిత�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ నెల 23 వరకు పొడిగించారు. మరోవైపు ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దా�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్లో ఆదివారం వరుసగా నాలుగో రోజు ఆయనను ప్రశ్నించారు.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్ను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు సోమవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ �
ED: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను మరో ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ కోరింది. అయితే ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కస్టడీ పొడిగించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేస�