బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్ మూడు రోజుల కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో నిందితుడిని పేట్బషీరాబాద్ పోలీసులు మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు.
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ను కోర్టు అనుమతితో బుధవారం పేట్బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే నిందితుడి అరెస్టు విషయంలో నెలకొన్న విధంగానే తొలిరోజు పోలీసు కస్టడీ, విచారణ కూడ
Bandi Sai Bageerath 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో సాయి భగీరథ్ను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్రెడ్డి వెల్లడించారు. బండి సాయి భగీర�
Andrew Mountbatten: ఎలిజబెత్ కుమారుడు, ప్రిన్స్ ఛార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్బాటన్-విండ్సర్ను అరెస్టు చేశారు. పబ్లిక్ ఆఫీసును దుర్వినియోగం చేసిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. లండన్కు చెందిన థా�
ప్రభుత్వపరమైన సేవలు అందించి చేసిన సేవలకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలను చెల్లించకుండా ప్రజా పాలనలో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ వేధిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని రాజన్న సిరిసిల్ల జిల�
Al Falah Group: అల్ ఫలాహ్ గ్రూపు చైర్మెన్ జావద్ అహ్మద్ సిద్ధిక్ మంగళవారం ఈడీ అరెస్టు చేసింది. అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్టు మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిటీ కోర్టు డిసెంబ�
యువతుల ప్రైవేటు వీడియోలు తీయడమే కాకుండా రాజ్తరుణ్ భార్య లావన్యపై దాడిచేసిన ఘటనలో అరెస్టైన మస్తాన్సాయికి రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది.
South Korea: దక్షిణ కొరియా మంత్రి కిమ్ యాంగ్ హున్.. పోలీసుల కస్టడీలోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. గత రాత్రి బలవన్మరణానికి పాల్పడేందుకు కిమ్ ట్రై చేశారు. అండర్వియర్ ద్వారా కిమ్ సూసైడ్ చేసుకున�
వికారాబాద్ జిల్లా చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. శనివారం ఆయన్ను జైలు నుంచి వికారాబాద్ డీటీసీ సెంటర్కు తీసుకొచ్చారు.
School boy Dies in Fight | ఒక స్కూల్లో విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. ఈ ఘర్షణలో ఒక స్టూడెంట్ మరణించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారా? అంటూ కేరళ హైకోర్టు ఆ రాష్ట్రంలోని ‘చైల్డ్ వెల్ఫేర్ కమిటీ’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పసిబిడ్డకు తల్లి పాలు పట్టడం, ఆ బిడ్డ తల్లి పాలను పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల�