తీయని పండ్లు ఎన్నో ఉన్నాయి. ఆ తీయని పండ్లలో సీతాఫలానికి సాటి రాగల ఫలం మరోటి లేదు. సీతాఫలం తీపిలో రారాజు. సీతాఫల చెట్టు తెలంగాణలో అన్నిచోట్లా కనిపిస్తుంది. అత్యల్ప వర్షపాతం ఉండే భూముల్లో సీతాఫల మొక్కలు సహజ
ప్రతి ఏడాది మనకు శీతాకాలం ప్రారంభం నుంచే సీతాఫలాలు లభిస్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా మనకు సీతాఫలాలు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండ్లను మనం ఎక్�
ఏ రుతువులో లభించే పండ్లను ఆయా రుతువుల్లో తప్పకుండా తినాలన్న విషయం తెలిసిందే. వివిధ కారణాల వల్ల చాలామంది ఈ సూత్రాన్ని అంతగా పాటించరు. ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో సమృద్ధిగా లభించే పండు సీతాఫలం.
నోరూరించే మధుర ఫలాలు రానే వచ్చేశాయి. సీతాఫలాల సీజన్ రావడంతో మార్కెట్లో జోరుగా విక్రయిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన రహదారుల �
శ్రావణం వెళ్లింది. భాద్రపదం వచ్చింది. వినాయకుడి పాలవెల్లికి పచ్చిగా వేలాడే సీతాఫలాలు... మళ్లీ వారానికల్లా తియ్యగా మారి నోరూరిస్తాయి. మధుర ఫలం అన్నపేరు మామిడి తర్వాత సీతాఫలానికే ఇవ్వాలన్నది ఈ పండు అభిమాన�
Winter Fruit : జలుబు, జ్వరం, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉండే శీతాకాలంలో ఇమ్యూనిటీని బలోపేతం చేసుకోవాలంటే ఆరోగ్యకర ఆహారం అధికంగా తీసుకోవాలి. ఎన్నో సీజనల్ ఫ్రూట్స్ మన శరీరానికి మేలు చ
చలికాలంలో సీతాఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తియ్యని ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలుండడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్యాల నివారిణిగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని వృద్ధి చేయడంతోపాటు రక్తపోటును నియ
చలికాలంలో సీతాఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తియ్యని ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలుండడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్యాల నివారిణిగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని వృద్ధి చేయడంతోపాటు రక్తపోటును నియ
తొమ్మిదోవిడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మూడునెలల నుంచి నర్సరీల్లో పెం చుతున్న మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధమయ్యాయి. వర్షాలు పుష్కలంగా �
Minister Niranjan reddy | రైతులు లాభసాటి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సాంప్రదాయ సాగు నుంచి రైతాంగం బయటకు రావాలని పిలుపునిచ్చారు. పెద్ద మందడి మండలం చిన�
రామఫలం ఆకులతో తయారు చేసిన కాషాయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇక్రిశాట్ ఇంటర్న్షిప్లో భాగంగా 17 ఏండ్ల యువ పరిశోధకుడు రూపొందించిన బయో ఇన్సెక్టిసైడ్ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంది.
హైదరాబాద్కు చెందిన ఇంటర్ విద్యార్థి సర్వేశ్ప్రభు (17) అద్భుతం చేశాడు. ఇక్రిశాట్లో పరిశోధనలు నిర్వహించి, రాంఫల్ (రామసీతాఫలం) ఆకులతో తక్కువ ఖర్చుతో సేంద్రియ పురుగుమందును తయారు చేశాడు.
చలికాలంలో ఎక్కువగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. సీతాఫలం మధురమైన రుచిని కలిగి ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఈ పండ్లను తినడంతో సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. సీతాఫ�
కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం వివిధ రకాలుగా వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో చిరుధాన్యాలను సేకరించడంతో పాటు మామిడి కాయల సేకరణ, విక్రయాలు నిర్వహించేది. కానీ నేడు