బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు వ్యవసాయాన్ని పండుగలా చేసిన రైతులు నేడు నాణ్యమైన కరెంట్ లేక నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాకముందు పడిన ఇబ్బందులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ప�
‘సమైక్య రాష్ట్రంలో వచ్చీరాని కరెంట్తో అష్టకష్టాలు పడ్డాం.. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక కంటికి కునుకు లేకుండా బావుల వద్ద పడిగాపులు కాసినం. ఎడాపెడా కోతలతో పంటలకు నీళ్లు సరిపోక వ్యవసాయం ఆగమైం
మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను ఆగం చేస్తున్నాయి. మొన్న యాసంగిలో కాంగ్రెస్ సర్కారు అప్రకటిత కోతలతో పంటలన్నీ ఎండిపోగా, ఇప్పుడు వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు కూడా అలాంటి పరిస్థితులే కనిప�
కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలపాలవుతున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పరిగి మండలం బసిరెడ్డిపల్లి, మాదారం గ్రామాల్లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని
రైతులకు కరెంట్ కష్టాలు రానియ్యమని విద్యు త్తు శాఖ అధికారులు హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో అస్తవ్యస్త కరెంట్తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, అర్ధరాత్రి ప్రాణాలతో చె
కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో గిరిజన మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. గురువారం దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో ఎమ్మెల్యే కొత్త ప్రభ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. వచ్చి పోయే విద్యుత్తో మోటర్లు కాలిపోతున్నాయి. తరచూ మోటర్లు కాలడంతో రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతుంది.
చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు కర్ణాటక రైతులు ఎటువంటి పాట్లు పడుతున్నారో తెలిపేందుకు ఈ ఒక్క ఉదంతం చాలు. కొప్పాల్ తాలుకా బెట్టిగేరి గ్రామానికి వెళ్లే దారిలో (బిసిరల్లి) మారుతీరావు అనే రైతు కౌలుకు తీ�
‘రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేలు వాయించిన చక్రవర్తి’లాగా ఉంది.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీరు. కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికొదిలేసిన ఆయన.. గిన్నిస్ ర�
కర్ణాటకను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.
తెలంగాణలో రైతుల కరెంట్ కష్టాలు తీర్చింది సీఎం కేసీఆర్ మాత్రమేనని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి, తుంగపహాడ్ గ్రామ రైతు వేదికల్లో మంగళవారం నిర్వహించి�