తెలిసీ.. తెలియక నోటరీ ద్వారా స్థలాలు కొని సరియైన పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రిజిస్టర్ కాని వ్యవసాయేతర భూములను జీవో 84కింద ఉచితంగానే రెగ్యులరైజ్ చేస్తున్�
Crime news | ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రి, కొడుకుల గొడవలో తండ్రి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ సీఐ టంగుటూరి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ �
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యమే ధ్యేయంగా కేసీఆర్ సర్కారు కృషిచేస్తున్నది. తెలంగాణ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన నల్లసూర్యుల కోసం.. వారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన హామీ మేరకు య�
కరెంట్ బిల్లు కట్టలేదు.. సాయంత్రం వరకు బిల్లు కట్టకపోతే ఇంటికి పవర్ కట్ అవుతుందంటూ వచ్చిన ఒక మేసేజ్కు స్పందించిన వ్యాపారి బ్యాంకు ఖాతా నుంచి సైబర్నేరగాళ్లు రూ.7 లక్షలు కాజేశారు.