తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య నియమితులయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ న్యాయమూర్త�
అగ్ని క్షిపణి.. ఇది మధ్యస్థ దూరాల నుంచి ఖండాంతరాలను ఛేదించ గలదు. దీన్ని హైదరాబాద్లోని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. అగ్ని క్షిపణికి సంబంధించి సరిగా జతపర్చండి?
దేశంలో తొలి హ్యూమనాయిడ్ రోబోట్కుటీచర్కి సంబంధించి సరైన అంశాలు ?
ఎ. కేరళలోని తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏఐ ఆధారిత టెక్నాలజీతో మహిళా టీచర్ను ప్రవేశపెట్టారు
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తున్నది. శనివారం ఝరాసంగం, జహీరాబాద్, కోహీర్ మండలాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ పథకా�
సింగరేణిలో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. సంస్థ దేశవిదేశాల్లో కీర్తి కెరటాలను ఎగురవేస్తూనే బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నది. మరోవైపు కార్మికుల సంక్షేమం, రక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉ
విద్యుత్ వినియోగం పెరగడంతో అందుకు వెచ్చించాల్సిన వ్యయం అధికకమవుతోంది. సాధారణ, మధ్య తరగతి ప్రజలందరూ ఏసీలతోపాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, గ్రైండర్లను వాడుతున్నారు.
1. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉద్యమానికి నాయకత్వం వహించిందిఎవరు? 1) సోమారపు సత్యనారాయణ 2) కాచం సత్య�