జాతీయం నిధి 2.0ది నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ (నిధి 2.0) పోర్టల్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న ఢిల్లీలో ఈ కార్యక్రమాన్�
జాతీయం స్కైవే పునఃప్రారంభంఉత్తరాఖండ్లో చారిత్రక గర్తాంగ్ గలి చెక్క మెట్ల మార్గాన్ని (స్కైవే) 59 ఏండ్ల తరువాత ప్రభుత్వం ఆగస్టు 20న తెరిచింది. ఈ స్కైవేని 150 ఏండ్ల క్రితం పెషావర్ (ప్రస్తుత పాకిస్థాన్)కు చెం
జాతీయం జాతీయ జెండాజమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ సమీపంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను ఆగస్టు 10న సైన్యం జాతికి అంకితం చేసింది. దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన కశ్మీరీలకు నివాళిగా ఈ జెండాను నిర్మి�
జాతీయం వందేండ్ల తమిళనాడు అసెంబ్లీవందేండ్ల తమిళనాడు అసెంబ్లీ ఉత్సవాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆగస్టు 1న ప్రారంభించారు. భారత ప్రభుత్వ చట్టం-1919 ప్రకారం 1921లో ఈ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. దీనిని మొదట �
తెలంగాణ టెర్రస్ గార్డెన్ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్లో జూలై 10న ఆవిష్కరించారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి తెలుగులో రాసిన మిద్దెతోట పుస్తకాన్ని టెర్రస్ గార్డెన్ పే�
జాతీయం ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ జూలై 4న బాధ్యతలు చేపట్టారు. రాజ్భవన్లో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయనతో ప్రమాణం చేయించారు. ఏడాదిలో ఉత్తరాఖం�
జాతీయం తెలుగులో ఈ-కోర్ట్స్ యాప్ ‘ఈ-కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్’ సేవలను తెలుగు సహా దేశంలోని 14 ప్రధాన భాషల్లోకి అందుబాటులోకి తెచ్చినట్టు సుప్రీంకోర్టు మే 23న ప్రకటించింది. దీనివల్ల కక్షిదారులు, �
జాతీయం ఎస్కేప్డ్ పుస్తకం‘ఎస్కేప్డ్: ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫుజిటివ్స్ ఇన్ లండన్’ అనే పుస్తకం మార్చి 21న ప్రచురితమైంది. లండన్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్న డానిష్ ఖాన్, రుహీ ఖాన్లు ఈ పుస�