ఈ ఏడాది మార్చి 27న 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కోడా (CODA) సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. జెస్సికా చాస్టెయిన్కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ది ఐస్ ఆఫ్ టామీ ఫయే...
భారత బిలియనీర్లలో ఒకరైన ఆర్సీ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ బీ రవి పిైళ్లె రూ.100 కోట్లు ఖర్చు చేసి ఎయిర్బస్ హెచ్-145 హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. ఈ నెల 20న ఎయిర్బస్...
మహాత్మాగాంధీ గ్రీన్ ట్రయాంగిల్ను మడగాస్కర్లో భారత రాయబారి అభయ్ కుమార్ మార్చి 16న ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి కానున్న...
The International Business Machines Corp. (IBM) has announced the launch of its new cybersecurity hub based in India, to address the growing threat of cyberattacks in Asia Pacific (APAC) region.
దేశంలోనే మొదటిసారిగా ఫ్లో (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్ను ఐటీ మంత్రి కేటీఆర్ మార్చి 8న ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన ఈ పార్క్లో గ్రీన్ కే�
అపరిశుభ్ర పరిసరాల నుంచి పరిశుభ్రత దిశగా, అనారోగ్యం నుంచి ఆరోగ్య దిశగా, కాలుష్యం నుంచి స్వచ్ఛత దిశగా దేశాన్ని ముందుకు నడిపించే మహత్తర కార్యక్రమం స్వచ్ఛభారత్...
జాతీయం సైన్స్ డే నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28న నిర్వహించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా గుర్తిస్తూ కేంద్రం 1986 నుంచి నిర్వ�
జైపూర్ దగ్గరలోని చాంప్ గ్రామంలో నిర్మించనున్న ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫిబ్రవరి 5న శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమానికి , బీసీసీఐ అధ్యక్షుడు సౌ�
ప్రఖ్యాత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆమె జన్మించారు. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే, 1997లో మహారాష్ట్ర భూషణ్, 1999లో పద్మవిభూషణ్
ప్రపంచంలో తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడిచే నౌక ఎల్ఎన్జీని నింపుకోవడానికి ఫిబ్రవరి 7న సింగపూర్కు చేరింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీ అయిన బీ
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 4.0ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వర్చువల్గా ఫిబ్రవరి 7న ప్రారంభించారు. 33 రాష్ర్టాల్లోని 416 జిల్లాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్�
పోటీ పరీక్షల్లో అత్యంత ప్రధానమైన విభాగం పాలిటీ. పాలిటీని చదువుతున్నప్పుడు ఈజీగానే అనిపిస్తుంది. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను చూసి చాలామంది తికమక పడుతుంటారు. కాబట్టి పాలిటీ సబ్జెక్టుపై ఎలా పట్టు సాధించాల
విద్యుత్థేల్స్ ఆఫ్ మిలిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త (క్రీ.పూ.624-526) స్థిర విద్యుత్ను కనుగొన్నాడు.విలియం బర్డ్స్ అనే శాస్త్రవేత్త (1544-1603) విద్యుత్ను కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని, దానికి ‘హూమ�