జైపూర్ : రాజస్థాన్లోని జోద్పూర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పది పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీస్ యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు కర్ఫ్యూ అమలు�
Patiala | పంజాబ్లోని పటియాలాలో (Patiala) రెండు గ్రూపుల మధ్య తలెత్తిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకొని, కత్తులు దూసుకోవడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించిం�
ముంబై: మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మతపరమైన జెండాల తొలగింపు నేపథ్యంలో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి ఆందోళనకారు�
Sri Lanka | ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka)ప్రజా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో వాటిని నిలువరించడానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అమలుచేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సామాజిక మ�
గినియా | మరో దేశంలో ప్రభుత్వం పడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని కూలదోయగా, ఆఫ్రికా దేశమైన గినియాలో ప్రత్యేక సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం
అల్లవరం | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న దృష్ట్యా ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ విధిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఒడిశా పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాది భక్తులు లేకుండానే జరుగనుంది. రహదారిపై మార్గమధ్యలో ఇండ్ల, హోటళ్ల పైకప్పులపై నుంచి
ఏపీ| పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్య వేళల్లో మార్పులు చేసింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో కర్ఫ్�
అమరావతి,జూన్ 30:రేపటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువఉన్నఎనిమిదిజిల్లాల్లోఅనంతపురం,గుంటూరు,కడప, కర్నూలు,నెల్లూరు,శ్రీకాకుళం,విశా
కర్ఫ్యూ వేళల్లో మార్పులు| ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం నుంచి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వన
కర్ఫ్యూ పొడిగింపు| ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన కర్ఫ్యూను ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్�