ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల పూర్తి సహకారం పెరుగుతున్న అవగాహన.. రోడ్లపై తగ్గుతున్న ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే.. మహమ్మారి తగ్గుముఖం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. అవసరమై
మంగళవారం రాత్రి నుంచే అమల్లోకి నిషేధాజ్ఞలు మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు కనిపిస్తేనే కాటేసేలా తయారైందీ.. కరోనా. పెద్దోడా, చిన�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకున్నది. వారాంతపు కర్ఫ్యూను.. మరో వారం రోజుల పాటు పాడిగ�
భోపాల్ : కొవిడ్-19 కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి 19 వరకూ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్లో కరోనా కర్ఫ్యూ విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. మంగళవారం నుంచి 19వ తేదీ ఉదయం ఆరు గంటల వరకూ �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మీడియాతో మంత్రి ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్లోనూ కరోనా కేసులు పెరుగ�
ముంబై : కరోనా కట్టడికి ముంబైలో ఈనెల 28 రాత్రి పదిగంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతుందని నగర మేయర్ కిషోరి పెడ్నేకర్ శనివారం పేర్కొన్నారు. కర్ఫ్యూ వేళల్లో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతిస్తామని, హోటళ్లు,
ముంబై : కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నాగపూర్ నగరంలో లాక్డౌన్ విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా కళ్యాన్-డొంబివ్లి, నందర్బర్ జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. కళ్యాణ్ ప్రాంత�
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేయాలని బార్లు, రెస్టారెంట్లు పెట్టుకున్న అభ్యర్థనకు ఆ రాష్ట్ర కోర్టు నుంచి ఊరట లభించింది. కోవిడ్ కేసులు పెర�