Laurels Day | స్థానిక అలంపూరు మాంటిస్సోరి పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన లారెల్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Gangadhara | గంగాధర మండలం నర్సింహులపల్లిలో సోమవారం నిర్వహించిన శ్రీ లక్ష్మినర్సింహాస్వామి, శ్రీసీతరామస్వామి, శ్రీవెంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో విడాకుల రేటు గణనీయంగా పెరుగుతున్నది. దీనికి గల కారణం ఏమైనా ఉందా? అన్నదానిపై హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంకు చెందిన పరిశోధకులు కొత్త విషయాలు బయటపెట్టారు.
శ్రమ, సంస్కృతి వేరుపడని కాలంలో పుట్టిన శ్రామిక కళలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఆఖరి మనిషితోపాటే కళా ఆగిపోకుండా.. సేకరించి, భద్రపరిచి చరిత్రకు సాక్ష్యాలను సిద్ధం చేస్తున్నది ఆద్యకళ. నిన్నటి సాంస్కృతిక వ
కోస్తా జిల్లాల భాష బలవంతంగా మనపై రుద్దబడింది. మనది కానీ మన జీవితాల్లో లేని భాషను, ఉచ్ఛారణ తీరును అనివార్యంగా పలకాల్సి వచ్చేది. వారిలాగా మాట్లాడితేనే అది సరైందన్నట్టు. వారి పదాలే, వారి మాటలే అసలు సిసలు తెల�
తన చరిత్రలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో మెరికల్లాంటి నాయకత్వాన్ని దేశానికి, ప్�
రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను �
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను గురువారం నుంచి 13వ తేదీ వరకు ఏడుతరాలకు గుర్తుండేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ తెలిపారు. సప్తాహం కా ర్యక్రమ వివరాలను బుధవార�
బీసీ విద్యార్థులకు 260 గురుకుల పాఠశాలలు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
బీసీలు అన్ని రంగాలలో రాణించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేసవి సాంస్కృతిక సంబురాల కార్యక్రమం మంగళవారం సాయంత్రరం రవీంద్రభార
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి కళకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తున్నది. కళాకారుల ప్రతిభను వెలికితీస్తూ.. ప్రభుత్వం వారికి ఉపాధినిస్తుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులకు అం
సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు ఖమ్మం ఎడ్యుకేషన్, మే 12: నేటి విద్యార్థులే రేపటి తరాలకు చరిత్రను అందించే రచయితలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీ
ముగ్గురు ప్రముఖులకు 10 వేల గౌరవ పింఛన్కళాకారులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్న కళాకారులను ప్రభుత్వం గౌరవిస్తున్నది. ప్రముఖ కళ