జిల్లాలోని అన్నదాతను మే నెల ఊరించగా.. జూన్ నెల ఉసురు తీస్తున్నది. మే, జూన్ నెల మొదట్లో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాత పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేశాడు.
రైతులు వరికి బదులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సాంకేతిక సమస్యలతో రాష్ట్రంలో 10వేల నుంచి 12వేల మంది రైతులకు రుణమాఫీ జరుగలేదని, వారందరికీ త్�
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకున్నది. ఈసారి అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం 2.94 లక్షల ఎకరాల్లో ఉండవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల�
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు ప్రారంభమైంది. బుధవారం వరకు 11.08 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 1.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్టు పేర్కొన్న�
ప్రాజెక్టుల నిర్మాణం, విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో యాసంగి సాగు బ్రహ్మాండంగా సాగుతున్నది. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ
పత్తి రైతులకు ఈ ఏడాది కూడా మంచి ధర లభించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారం ఈ సీజన్లో క్వింటాల్ పత్తి ధర రూ.8-12 వేల వరకు ఉంటుందని అంచనా.
ఎమ్మెల్యే ఆల | వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులను కోరారు. మూసాపేట మండలం జానంపేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతర�
గంజాయి సాగు | నిషేధిత గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఎఫ్ ఏఈఎస్ తిరుపతి అన్నారు. జిల్లాలోని మల్హర్ మండలం నాచారంలో అక్రమంగా సాగు చేస్తున్న 126 గంజాయి మొక్కలను జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, ఎ�