సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల �
గ్రామాల్లోని రైతులు ఆధునిక పద్ధతుల్లో పసుపు పంటను సాగు చేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. మండలంలో కొత్తదాంరాజ్పల్లి గ్రామంలోని రైతువేదిక కార్యాలయంలో కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన పట్టా, అసైన్డ్ భూముల్లో వానకాలం సీజన్ నుంచి సాగును నిలిపివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలె-క్టర్, జిల్లా వ్యవసాయ �
గత ప్రభుత్వాలు నిరుపేదలకు సాగు చేసుకుని బతికేందుకు సీలింగ్, అసైన్డ్ పట్టాలు, ప్రభుత్వ భూములను ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక రైతులందరినీ ఆదుకోవాలన్న సదుద్దేశంతో రైతుబంధు పథకాన
జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు అంచనాలను మించలేకపోయింది. 2.63 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతదని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 2.41 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం..
రాష్ట్రంలో సాగు చేసే రైతులకే రైతుబంధు పెట్టుబడి సాయం అందించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. శనివారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూములను గిరిజనులు దర్జాగా సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం దొమ్మర్చౌడ్ తండాలో లబ్ధిదారుల�
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా.. మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఏటా ఐకేపీ, పీఏసీసీఎస్, వ్యవసా య మార్కెట్ల ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో �
రైతులు వేసిన పంటే మళ్లీ వేస్తూ బా గా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో యాసంగి లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే లా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఇటీవల సదస్�
యాసంగిలో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గతేడాది కొందరు ప్రయోగాత్మకంగా సాగు చేసి సక్సెస్ అవడంతో ఈ ఏడాది మరికొందరు ముందుకొస్తున్నారు. 24 గంటల కరంటు.. పుష్కలంగా నీళ్లు ఉండడం.. ధరల పెరుగుదల.. మక్కజొన�
ఆకు కూరల సాగుపై రైతులు దృష్టి సారించాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎల్.వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు.శామీర్పేట మండల పరిధిలోని పొన్నాలలో పెద్దిరాజు రైతు పొలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భ�
రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లిలో భక్త రామదాసు సర్వీసు సొసైటీ, కామద�
ఈయన పేరు హిక్మత్ ఖయ. టర్కీలో అటవీ శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చేతిలో ఉన్న ఫొటో చూశారు కదా.. ఒకప్పుడు ఆయన పనిచేసిన ఉత్తర టర్కీ ప్రాంతం ఇలా మోడివారి ఉండేది. హిక్మత్ చేసిన కృషికి ప్రస్తుతం ఆ �
జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం దశలవారీగా నాలుగేండ్లలో రైతులకు అందనున్న మొక్కలు నర్సరీకి చేరిన 6 లక్షల మొక్కలు.. జూలై నుంచి కర్షకులకు.. జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగుకు నిర్ణయం జిల్లాలో వరుసగా నాలుగేం�