వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) బజాజ్ ఆటో లిమిటెడ్తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 13 కోట్లు వెచ్చించి నిట్ క్యాంపస్లో సిల్ ట్రైనిం�
కంటోన్మెంట్, బొల్లారంలోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల నూతన భవనాలను గ్లాండ్ ఫార్మా సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాలను శుక్రవారం గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ ట్రస�
CSR funds | తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి టీజీ జెన్కో ఆధ్వర్యంలో బోగ్గు వెలికితిత పసులు చేపడుతున్నా ఏఎమ్మార్ కంపెని సీఎస్ఆర్ నిధులతో సుమరు రూ.2లక్షల విలువ చేసే వైద్య పరికరాలను సోమవారం అందించారు.
సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నీరుగార్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇదే పథకానికి కొత్త రంగులద్దింది. మళ్లీ తిరిగి ప్రారంభిం
జిల్లాలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులపై జిల్లాలోని భారీ, మధ్యతరహా పరిశ్రమల �
సీఎస్ఆర్ నిధులతో సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ అభివృద
నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్సాఫ్ట్ ఇండియా హైదరాబాద్ ఔదార్యా న్ని చాటుకుంది. మలక్పేటలోని బధిరుల ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించింది.
ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో వివిధ సేవలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిర్వహించాలని ఫార్మా కంపెనీలను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు.
గురుకుల పాఠశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి అల్లాపూర్ టోల్ప్లాజా సమీపంలో ఉన్న గురుక�
జిల్లాలో పారిశ్రామిక ప్రభ వెలిగిపోతున్నది. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసిన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యాజమాన్యాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
నియోజకవర్గంలోని పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రజల సహకా రం, ప్రజాప్రతినిధుల ప్రణాళికలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరిన్ని
సుందరీకరణ పనులతో చెరువులకు పూర్వ వైభవం సంతరించుకుంటుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సేల్స్ఫోర్స్ ఐటీ సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ. 1.50కోట్లతో చేపట్టిన చందానగర్ డివిజ�
మండల అభివృద్ధికి ఐటీసీ కర్మాగారం అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు.