సీఎస్ఆర్ నిధులతో తెలంగాణ మోడల్స్కూల్కు రంగులు వేసి కొత్తగా నిర్మించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి అ�
యాక్సిస్ బ్యాంక్..బిట్స్ పిలానీతో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో ఇన్నోవేషన్ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. బ్యాంక్ అందించే రూ.100 కోట్ల సీఎ�
‘అబద్ధ్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజాపాలనను ఏనాడో గాలికొదిలేసి రాష్ట్రంలో పర్సంటేజీల పాలనను కొనసాగిస్తున్నది’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ �
సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్గా చేసి, సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్చార్డీలో మెగా గ్రోత్ కారిడార్ల �
కార్పొరేట్ కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎకువ మొత్తాన్ని స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని కోరా�
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ హయాంలో శివాజీ మినీస్టేడియం ఏర్పాటు చేశారు. సుమారు రూ. కోటి నిధులు ఖర్చుచేసి మినీ స్టేడియం చదును పనులు చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు స్టేడియం వినియోగంలోకి తీసు
వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) బజాజ్ ఆటో లిమిటెడ్తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 13 కోట్లు వెచ్చించి నిట్ క్యాంపస్లో సిల్ ట్రైనిం�
కంటోన్మెంట్, బొల్లారంలోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల నూతన భవనాలను గ్లాండ్ ఫార్మా సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాలను శుక్రవారం గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ ట్రస�
CSR funds | తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి టీజీ జెన్కో ఆధ్వర్యంలో బోగ్గు వెలికితిత పసులు చేపడుతున్నా ఏఎమ్మార్ కంపెని సీఎస్ఆర్ నిధులతో సుమరు రూ.2లక్షల విలువ చేసే వైద్య పరికరాలను సోమవారం అందించారు.
సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నీరుగార్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇదే పథకానికి కొత్త రంగులద్దింది. మళ్లీ తిరిగి ప్రారంభిం
జిల్లాలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులపై జిల్లాలోని భారీ, మధ్యతరహా పరిశ్రమల �
సీఎస్ఆర్ నిధులతో సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ అభివృద
నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్సాఫ్ట్ ఇండియా హైదరాబాద్ ఔదార్యా న్ని చాటుకుంది. మలక్పేటలోని బధిరుల ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించింది.
ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో వివిధ సేవలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిర్వహించాలని ఫార్మా కంపెనీలను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు.
గురుకుల పాఠశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి అల్లాపూర్ టోల్ప్లాజా సమీపంలో ఉన్న గురుక�