జమ్ముకశ్మీర్లో జవాన్లతో వెళ్తున్న బస్ లోయలో పడి ముగ్గురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. 187 బెటాలియన్కు చెందిన 23 మంది జవాన్లతో వెళ్తున్న మినీ బస్ గురువారం ఉదయం 10.30 గంటలకు బసంత్గర్ ప్రాంతంలోని ఖండ్వాల�
IED blast | మందుపాతర పేలి (IED blast) ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF jawans) తీవ్ర గాయాలపాలైన ఘటన ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బస్తర్ డివిజన్ (Bastar division) లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
అమర్నాథ్ యాత్రను ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కేవలం 38 రోజులు మాత్రమే నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పహాల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది యాత్రికులు మృతిచెందగా, ప్రభుత్వం రక్షణ కారణాలు చ�
భారతమాతకు రక్షణగా... దేశ సరిహద్దుల్లో కాపలాదారుడిగా పనిచేసే భాగ్యం కలగడం అదృష్టం... ఈ అదృష్టం ఎందరికో రాదు.. చావు ఎన్నటికి తప్పదు... దేశం కోసం ప్రాణాలర్పిస్తే ఆ తృప్తి వేరు. అదే స్ఫూర్తితో దేశ త్రివిధ దళాల్లో �
IED Blast | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు (CRPF jawans) తీవ్రంగా గాయపడ్డారు.
అది 2019, ఫిబ్రవరి 14. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడింది. కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా ట్రక్కుల్ని ఆందోళనకారులు నిలిపివేశారని, కొన్నింటిపై దాడులు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.
జాతుల మధ్య వైరంతో గత ఐదు నెలలుగా అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం అదనంగా 400 మంది బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించింది. సీ 130జే, ఏ 321 ఎయిర్క్రాఫ్ట్లలో వీరిని తరలించినట్టు
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బీజాపూర్లో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర (IED) పేల్చారు. ఈ ఘటనలో 85వ బెటాలియన్కు చెందిన ఇద్దరు సీఆ�