మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండలంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. దాదాపు 75 శాతం బోర్లు అడుగంటాయి. 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేసినా లాభం లేదని.. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెం�
మండుటెండల్లో నిండుకుండలను తలపించి.. మత్తళ్లు సైతం దుంకి ఆదరువుగా నిలిచిన చెరువులు నేడు వట్టిపోతున్నాయి. ఏడాదిన్నర కిందటి వరకు పల్లెలకు జీవం పోసినా ప్రస్తుతం ఎడారులను తలపిస్తున్నాయి. కరీంనగర్ మండలం మొ�
జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా భూగర్భజలాలు తగ్గడంతోపాటు కరెంట్ కోతలతో వరి పంట ఎండుముఖం పడుతున్నది. వరి సాగు చేసిన భూములు నీళ్లు లేక నెర్రెలు తేలిన దయనీయ పరిస్థితులు జిల్లాలో ఎక్కడా చూసినా కనిపిస్తు�
పదెకరాల్లో వరి నాటు పెడితే ఏడెకరాలు ఎండింది.. ఆరెకరాలకు నాలుగెకరాలు గొర్లమేతకు తప్ప ఎందుకూ పనికి రాలేదు. మూడెకరాలకు ఎకరం మాత్రమే అట్లట్ల ఉంది. అదైనా నీళ్లందితేనే చేతికి వచ్చేది. పెన్పహాడ్ మండలంలో ఏ రైత�
కోనరావుపేట మండలం తల్లడిల్లుతున్నది. తలాపునే జల బాంఢాగారం మల్కపేట రిజర్వాయర్ ఉన్నా చుక్కనీరు వాడుకోలేని దుస్థితిలో మగ్గుతున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు జలాశయాన్ని నిర్మ�
రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు నీళ్లు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. మాడ్గులపల్లి మండలంలో సాగర్ ఆయకట్టు చివరి భూములు కావడంతో నీళ్లు పూర్తి స్థాయిలో రావడం లేదు. దాంతో పంటలు ఎండడంతో రైతులు ఆందో
ఏడాదిన్నర కిందటి వరకు పుష్కలమైన నీళ్లతో కనిపించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ఇప్పుడు కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ప్రభుత్వ ప్రణాళికా లోపంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్�
ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని, నీళ్లు లేక పంటలు ఎండుతున్నా కనీసం పట్టించుకోనే వారే లేరని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ఏడాదిన్నర కిందటి వరకు గోదావరి జలాలతో కళకళలాడిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జలాశయాలు నేడు చుక్క నీరు లేక ఎండిపోయాయి. మండు వేసవిలోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు ఎండాకాలం ప్రారంభంలోనే నీళ్లు లేక నెర్రె�
ఎన్నో ఆశలతో సాగుచేసిన పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు నీటి తడులు అందక ఆగమాగమవుతున్నారు. కండ్ల ముందే ఎండుతున్న పంటలు కంటనీరు తెప్పిస్తున్నాయ�
మండలంలోని గోపన్పల్లి, డోకూర్, మినుగోనిపల్లి తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు ఎండి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటి ఆశలతో రైతులు సాగు చేస�