‘యూరియా కోసం రైతుల ఇక్కట్లు అంతాఇంతా కాదు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాలకు చేరుకొని అధికారుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి. గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ ఒక్క బస్తా యూరియా కూడా అందక నిరాశ�
Crop yields | కలుపు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే పంట దిగుబడి అధికంగా సాధించవచ్చునని అన్నారు. దీంతోపాటు గుంటుకలు తోలడం వల్ల వేరు వ్యవస్థ బలపడుతుందని.. దీని ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని అన్నారు.
మిర్చికి గిట్టుబాటు ధర లేక.. పంట దిగుబడి రాక రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో మిర్చినే నమ్ముకొని నల్లరేగడి భూముల్లో సాగుచేస్తున్న రైతులు ప్రస్తుత ధర, మార్కెట్ మాయాజాలంతో ఆగమయ్య
వాతావరణ మార్పులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండకాలం వానలు, వానకాలంలో ఎండలు, శీతాకాలం పరిస్థితుల్లో మార్పు లు వంటివి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్ప
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పట్టుదల, కృషితోనే నేడు రాష్ట్రంలో ఇంత ధాన్యం దిగుబడి అవుతున్నదని, దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకం�
అన్నదాతలు పూర్వం వరిచేళ్లను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. అంతే కాకుండా అప్పటి రోజుల్లో పశువులు ఎక్కువగా.. వరిసాగు తక్కువగా ఉండటంతో పశుగ్రాసం కుప్పలు కుప్పలుగా పెట్టుకునేవారు.
వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు వేగంగా పడిపో తున్నాయి. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వ్యవసాయానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం,
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు కేంద్రే బాలాజీ మరో కొత్త రకమైన పంటకు శ్రీకారం చుట్టాడు. గతంలో యాపిల్ సాగు చేసి రాష్ట్ర ఉత్తమ రైతుగా అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీద�
పసుపు రైతు పంట పండుతున్నది. గతంలో పోలిస్తే ఈ యేడు పసుపు లాభాలు కురిపిస్తున్నది. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 22వేల ఎకరాల్లో సేద్యం చేయగా, దిగుబడికి తగ్గ రేటు వస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలాచోట్ల వరి నాట్లు పూర్తి చేశారు. కొందరు రైతులు జనవరిలో నాట్లేశారు. యాసంగి ప్రారంభంలోనే మొగి పురుగు ఉధృతిని గుర్తించిన వ్యవసాయ అధికారులు, కేవీకే, ఏరువాక, పొలాస వ్యవసాయ పరిశోధన�
యాసంగి వరిలో మొగి పురుగు ఉధృతంగా వ్యాపిస్తున్నది. ముఖ్యంగా డిసెంబర్లో నాట్లు వేసిన పొలాలపై ప్రభావం చూపుతున్నది మరో పక్క జింక్ లోపం, సల్ఫైడ్ దుష్ప్రభావం కూడా కనిపిస్తున్నది. ఫలితంగా పొలాలను వదిలేసే ప�
రైతులు సంఘటితంగా ఏర్పడి పంటల సాగులో సాంకేతికతను ఉపయోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన అన్నారు. మండలంలోని అయిటిపాముల గ్రామ పరిధి గంగాదేవిగూడెం సమీపంలో ఉన్న కట