వానకాలం సీజన్కు రూ.50కోట్ల పంట రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్ల�
పంటల సాగుకు సహకార సంఘం ద్వారా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండలం లింగాపుర్ గ్రామ రైతులు మంగళవారం కొత్తపల్లి సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు.
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంట సాగు చేయడానికి పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల బాట పట్టారు. సాగుకు కావలసిన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం పంట రుణం తీసుకోవడానికి అన్నదాతలు వివిధ బ్యాంకులకు వెళ్త�
పంట రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామలోని ఎస్బీఐ మున్సిపల్, నెహ్రూపార్ ఏరియా శాఖల ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.
సారు మాకు రుణమాఫీ ఎప్పుడైతది, ఇప్పటివరకు మాకు రుణమాఫీ కాలేదని రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా మాకు రుణమాఫీ ఎందుకు అవుతలేదని వారు ఎమ్మెల్యేను నిలద�
పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నాగర్కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామి నగర్, �
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అర్హులందరికీ రుణమాఫీ చేశాం.. ఇగ ఇచ్చేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అసెంబ్లీలో చేసిన ప్రకటనప
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు 100 శాతం రుణమాఫీ కాలేదని, ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతులకు పంట రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గోవింద్పూర్ గ్రామానికి చెందిన రైతులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు
ఇన్సూరెన్స్ చేస్తేనే కొత్తగా పంటరుణాలు ఇస్తానంటూ బ్యాంక్ మేనేజర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు ఏపీజీవీబీ మేనేజర్ నాగమహేశ్