crop insurance | రైతులు వారి సంపాదనను మొత్తం పెట్టుబడిగా పెట్టి సాగులో నిమగ్నమయ్యారని గుర్తుచేశారు. పంటల బీమా లేకపోవడం వలన రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని వెల్లడించారు. కావున ఈ ఖరీఫ్ నుంచే ప్రధాన మ
Harish Rao | పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన సీఎం రేవంత్ నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటితే.. సీఎం రేవంత్ �
కాంగ్రెస్ సర్కారు మరో పథకంపై మాటమార్చేందుకు సిద్ధమైంది. రైతులకు ఇచ్చిన మరో హామీపై మడమ తిప్పనున్నది. పంటల బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మాటను ఇప్పుడు వెనక్కి తీసుకోవాలనే యోచనలో ఉన్
AP News | పంట ప్రీమియం డబ్బులు రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైసీపీ మండిపడింది. అధికారంలోకి ఐదు నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20వేల పెట్టుబడి సా�
పంట రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా.. ఈ మూడు హామీలతో తెలంగాణ రైతన్నకు తోడుగా నిలుస్తానన్న రేవంత్రెడ్డి మాట ఒక్కటీ పద్ధతిగా నెరవేర్చనేలేదు. ప్రభుత్వ అకాల నిర్ణయాలు, అరకొరగా వాటి అమలు తీరుతో రైతు చేతిలోంచి ప�
‘అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ‘ఈ వానకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతున్నాం’ అని మంత్రి తుమ్మల నాగేశ
రాష్ర్టాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రపంచబ్యాంకు నుంచి సమకూర్చుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామని తెలిపారు. రాష్ర్టాభివృ
రైతు యూనిట్గా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే పంట నష్టం జరిగినప్పుడు రైతుకు న్యాయం జరుగుతుంది. కానీ, కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతోపాటు రాష్ట్రం అమలు చేయబోతు న్న పంటల బీమా పథకంలో ఈ
వచ్చే వానకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నందున పంట రుణాల మంజూరులో పారదర్శకత పాటించాలని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు సూచించారు.
వచ్చే వానకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో పంటల బీమాను అమ లు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కొత్త బీమా పథకాన్ని అన్ని పంటలకు వర్తింపజేస్తామని, రైతుల వాటా ప్రీమి యం మొత్తాన�
పంటల బీమా పరిహారం అందని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీమా పరిహారం అందని రైతులు మరోసారి దరఖాస్తు చేసుకుంటే తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్బీకేల్లో తమ పేర్ల�
గుజరాత్లోని అరవల్లి జిల్లాకు చెందిన ఓ రైతు 1.35 హెక్టార్లలో పల్లి పంట వేశాడు. అకాల వర్షాలతో పంటంతా నష్టపోయాడు. కేంద్రం ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన ఫసల్ బీమాతో పరిహారం అందుతుందని, దానితోనైనా కష్టాల నుంచి గ�
పెరుగుతున్న జనాభాకు తగ్గ ఆహరోత్పత్తిని సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెట్టింపు ఉత్పత్తి జరగాలి. క్రమేపి క్షీణిస్తున్న భూసారంతో నేల మున్ముందు పంటలకు పనికిరాకుండా పోతాయన్న....