బర్మింగ్హామ్: టాపార్డర్ ఆటగాళ్లు విల్ యంగ్ (82), కాన్వే (80) అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 3 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కో�
న్యూఢిల్లీ: భారత-ఎ జట్టుకు కోచ్గా ఉన్నప్పుడు జట్టులో ప్రతి క్రికెటర్కు ఆడే అవకాశాన్ని ఇచ్చేవాడిని అని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టుకు ఎంపికైన తర్వాత మ్యాచ్ ఆడకుండా బెంచ�
లండన్: జాతి వివక్ష ట్వీట్ల అంశం ఇంగ్లండ్ క్రికెట్లో దుమారం రేపుతున్నది. గతంలో వివక్షాపూరితమైన, భారతీయులను హేళన చేసేలా ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ ట్వీట్�
సౌథాంప్టన్: ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సు�
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారిక స్పాన్సర్గా డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ అయిన భారత్పే మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2023 వరకూ ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. ఒప�
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన టోర్నీ యూఏఈలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దసరా రోజు అంటే అక్ట�
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్కు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్తోనే అరంగేట్రం చేసి అదరగొట్టిన పేస్ బౌలర్ ఓలీ రాబిన్సన్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. �
న్యూజిలాండ్తో తొలి టెస్టు డ్రాలండన్: న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ గట్టెక్కింది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా సాగిన మ్యాచ్లో ఆసాంతం వెనుకబడినా చివరికు మ్యాచ్ను డ్రా చే�
ముంబై: ఇండియన్ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. కుంబ్లే, హర్భజన్ తర్వాత ఇండియన్ క్రికెట్పై ఆ స్థాయి ముద్ర వేసిన స్పిన్ బౌలర్ అశ్వ
దుబాయ్: ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కంటే న్యూజిలాండ్కు మొగ్గు ఎక్కువని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అన్నాడు. ఇంగ్లండ్లో పరిస్థితులు కివీస్కు అనుకూలంగా ఉండటంతో పాటు స్వింగ్�
డబ్ల్యూటీసీ ఫైనల్ను ఆస్వాదిస్తాం.. రెండు జట్లు భవిష్యత్తులోనూ అవసరమే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరిన భారత జట్టు ముంబై: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన
కివీస్ తొలి ఇన్నింగ్స్ 246/3 లండన్: రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్ గెలి�
ఇకపై వరల్డ్ కప్లో 14 జట్లు.. టీ20 కప్లో 20.. | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ను మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీ�
న్యూఢిల్లీ: ఐపీఎల్-14వ సీజన్లో పాల్గొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి విమాన రాకపోకలను నిషేధించడంతో.. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత మాల్దీవుల న