కొలంబో: శ్రీలంక టూర్ కోసం సెకండ్ రేట్ ఇండియన్ టీమ్ను పంపించడంపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమ క్రికెట్ను అవమానించడం కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నా�
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
లండన్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు సృష్టించింది. సుదీర్ఘ క్రికెట్ కెరీర్తో ఆమె ఈ రికార్డును అందుకుంది. మిథాలీ క్రికెట్లో అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది.
కొలంబో: శ్రీలంక క్రికెట్ టీమ్.. ఒకప్పుడు వరల్డ్ చాంపియన్స్. ఓ చిన్న దేశం కొన్నాళ్ల పాటు ప్రపంచ క్రికెట్ను శాసించింది. కానీ ఇప్పుడా టీమ్ పరిస్థితి దారుణంగా మారింది. కొన్నేళ్ల కిందటి వరకూ టీమంత�
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �
సౌతాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు వరుణుడు అడ్డుపడ్డాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగాల్సిన టెస్టు మ్�
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు ప్రకటన సౌతాంప్టన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ కోసం టీమ్ఇండియా మంగళవారం జట్టును ప్రకటించింది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న పోరు �
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా మే నెలకు గాను ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ అవార్డులను ప్రకటించింది. మెన్స్ క్రికెట్లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్కు ఈ అవార్డు దక్క
అబుదాబి: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు. క్వెటా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న డుప్లెసిస్ బౌండరీ లైన్ వద్ద డైవ్ చేసిన సయయం�
బర్మింగ్హామ్: భారత్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. రెండో టెస్టులో ఇంగ్లండ్పై నాలుగు రోజుల్లోనే అలవోకగా గెలిచి.. 1-0తో సిరీస్ను కైవస�
బర్మింగ్హామ్: టాపార్డర్ ఆటగాళ్లు విల్ యంగ్ (82), కాన్వే (80) అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 3 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కో�
న్యూఢిల్లీ: భారత-ఎ జట్టుకు కోచ్గా ఉన్నప్పుడు జట్టులో ప్రతి క్రికెటర్కు ఆడే అవకాశాన్ని ఇచ్చేవాడిని అని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టుకు ఎంపికైన తర్వాత మ్యాచ్ ఆడకుండా బెంచ�
లండన్: జాతి వివక్ష ట్వీట్ల అంశం ఇంగ్లండ్ క్రికెట్లో దుమారం రేపుతున్నది. గతంలో వివక్షాపూరితమైన, భారతీయులను హేళన చేసేలా ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ ట్వీట్�
సౌథాంప్టన్: ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సు�